తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారలను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన�
జాతీయ, ప్రాంతీయ పార్టీలు దూరదర్శన్, ఆలిండియా రేడియోలో ఎన్నికల ప్రచారానికి ఈసీ సమయాన్ని వీలుకల్పించింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కలిపి దూరదర్శన్లో 898 నిమిషాలు, రేడియోలో 898 నిమిషాల చొప్పున �
ఎన్నికల్లో జరిగే అ క్రమాలపై ఫిర్యాదు చేసేందు కు ఎన్నికల సంఘం రూపొం దించి న సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మా స్త్రం మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతోపాటు ఫ్రేయింగ్ స్కౌడ్తో అనుసంధానం చేసింది.
విపక్ష ఇండియా కూటమి తదుపరి కార్యాచరణ త్వరలో ఖరారవుతుందని ఎన్సీపీ వ్యవస్ధాపకులు శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుతున్నారని, 2024 లోక్సభ ఎన్నికల అనంతరం ఈ మార్పు
రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ (Sharad Pawar) స్థాపించిన ఎన్సీపీపై (NCP) ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల సర్వీసు నియామకాలకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
పార్టీల పేర్లు మార్చే అధికారం ఎన్నికల కమిషన్ (EC)కు లేదని మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈసీకి పార్టీ ఎన్నికల గుర్తు (electoral symbol) మాత్రమే కేటాయించే పవర్ ఉందని చెప్పారు.
రాజకీయ పార్టీలు తమ వార్షిక ఖర్చులు, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇకపై ఆన్లైన్లో సమర్పించేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా https://iems.eci.gov.in/ వెబ్పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్నివిధాలా సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికార బృందం విజ్ఞప్తి చేసింది. ఈసీఐ ఆదేశాల మేరకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర
EVMs: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ ఈవీఎంలను ఆఫ్రికాలో వాడలేదని చెప్పింది. ఈసీఐఎల్ తయారు చేసిన కొత్త ఈవీఎంలను కర్నాటక ఎన్నికల్లో వాడినట్లు ఈసీ
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కర్ణాటకలో ఎన్నికల తాయిలాలు వరదలా పారాయి. దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు రూ.375 కోట్ల విలువైన మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం మంగ�
టీయూలో కొన్ని నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం విచారణ ప్రారంభించింది. వర్సిటీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై పాలకమండలి ఐదుగురు సభ్యులతో కూడిన విచా
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈసీ అనుమతి లేకుండా దినసరి వేతనంపై నియమించిన సిబ్బందిని విధులకు రావద్దని ఆదేశాలు జారీ చేశామని రిజిస్ట్రార్ యాదగిరి తెలిపారు. పాలక మండలి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్గా యాదగిరి బ�