రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించనున్న ఉప ఎన్నికల ప్రక్రియపై అయోమయం నెలకొన్నది. ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించిన షెడ్యూల్లో రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు, వ�
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకానికి సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని న్యాయవాది గోపాల్
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections )కు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్కు మరో రెండు గంటలకే సమయం ఉండటంతో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. దీంతో పోలింగ్ శాతం క్
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్పై (Exit Polls) గడవు సమయాన్ని ఎన్నికల కమిషన్ (EC) సవరించింది. గురువారం సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి ఈసీ అనుమతించింద�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకుల మోత ఆగిపోనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
Rajasthan Elections | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు (Rajasthan Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ (Polling) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్�
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరిగే పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్�
శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణతో పాటు డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్కు సంబంధించి పక్కా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు గ్రేటర్లో ఓ�
ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
బీఎస్పీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ నకిలీ వీడియోను ప్రమోట్ చేస్తోందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) ఆరోపించారు. మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్లో పోలింగ్కు ముందు కాంగ్రెస్ లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదలచేసింది. దీంతో నామినేషన్ల (Nominations) ప్రక్రియ కూడా షురూ అయింది.