రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 3,30,37,113 ఓటర్లు ఉండగా వారిలో 1.64 కోట్ల మంది పురుషులు, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)కు ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తరచూ అడిగే ప్రశ్నల విభాగాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో బుధవారం అప్డేట్ చ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ పేరు మారింది. ఇక నుంచి తమ పార్టీ పేరును ‘ఎన్సీపీ- శరద్చంద్ర పవార్'గా మారుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కొత్తపేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే శరద్పవార్ పార్టీ
One Nation, One Election | ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election) విధానాన్ని అమలు చేస్తే ప్రతి 15 ఏళ్లకు కేవలం ఈవీఎంలకే పది వేల కోట్లు ఖర్చువుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ప్రతి 15 ఏళ్లకు కొత్త ఈవీఎంలను సమకూర్చుకోవాల్సి
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమలకు వెళ్లారన్న అభియోగాలతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచ�
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించనున్న ఉప ఎన్నికల ప్రక్రియపై అయోమయం నెలకొన్నది. ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించిన షెడ్యూల్లో రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు, వ�
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకానికి సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని న్యాయవాది గోపాల్
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections )కు పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్కు మరో రెండు గంటలకే సమయం ఉండటంతో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. దీంతో పోలింగ్ శాతం క్
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్పై (Exit Polls) గడవు సమయాన్ని ఎన్నికల కమిషన్ (EC) సవరించింది. గురువారం సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి ఈసీ అనుమతించింద�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకుల మోత ఆగిపోనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
Rajasthan Elections | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు (Rajasthan Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ (Polling) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్�