కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka polls) రసవత్తర పోరుకు తెరలేచింది. రాజకీయ దిగ్గజాలతో పాటు సినీ ప్రముఖులూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka elections) రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission) నేడు ప్రకటించనుంది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకాలపై (Election Commission Appointments) సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామక ప్రక్రియ కోసం ఓ కమిటీని (panel ) ఏర్పాటు చేయాలని సూచించింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్గోయల్ను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆతృత చూపించిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను మెరుపువేగంతో ఆమోదించడంపై అసహన�
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు
హిమాచల్ప్రదేశ్కు అక్టోబర్ 14న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, గుజరాత్ షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) 20 రోజులపాటు ఆలస్యం చేయడానికి కారణం ఏమిటో బయటపడింది.
దేశంలో మరో దఫా ఉప ఎన్నికల పోరుకు నగారా మోగింది. డిసెంబర్ 5న ఉత్తరప్రదేశ్లోని మైన్పురీ లోక్సభ స్థానంతో పాటు పలు రాష్ర్టాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘ�
మునుగోడులో ఘర్షణలు సృష్టించడం ద్వారా ఉప ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
ముస్లిం, యాదవుల ఓటర్ల తొలగింపుపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఈసీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్గా స్పందించింది.
బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు భగ్గుమన్నారు.
కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన అభ్యంతరాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో కా