దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 537 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది. ఇందులో తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు కూడా ఉన్నట్టు మంగళవారం తెలిపింది.
కోల్కతా: పెట్రోల్ పెంపుల్లో ఉన్న ప్రధాని మోదీ హోర్డింగ్లను తక్షణమే తీసివేయాలని భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఎన్నిక�