మునుగోడులో ఘర్షణలు సృష్టించడం ద్వారా ఉప ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
ముస్లిం, యాదవుల ఓటర్ల తొలగింపుపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఈసీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్గా స్పందించింది.
బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు భగ్గుమన్నారు.
కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన అభ్యంతరాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో కా
Vinod kumar | కేంద్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు
దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 537 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది. ఇందులో తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు కూడా ఉన్నట్టు మంగళవారం తెలిపింది.
కోల్కతా: పెట్రోల్ పెంపుల్లో ఉన్న ప్రధాని మోదీ హోర్డింగ్లను తక్షణమే తీసివేయాలని భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఎన్నిక�