కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని చౌలపల్లి, బొద�
ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దేనని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని అందించాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపే�
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి మరోసారి అశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఏపూరు, గుండ్రాంపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఇంటింటి �
Minister Talasani | గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
‘మీ ఆశీర్వాదమే తనకు కొండంత అండ. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలి’ అని ప్రజలకు బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు.
Ronald Rose | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే సభలు, సమావేశాలకు రాజకీయ పార్టీలు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించార�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతే తెలంగాణలోనూ వస్తుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మూస్తంభంతండా, నేలబండతండా, వాయిల్
కాంగ్రెస్ పార్టీవి భరోసా లేని పథకాలని, వారి పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబ�
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షే మ పథకాలకు స్వర్ణయుగమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. మండలంలోని గుడివాడ, కాసనగోడు, బొప్పారం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మ
నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాటుపడుతున్నానని.. రాబోయే ఎన్నికల్లో తనను మరో మారు ఆశీర్వదించి అభివృద్ధిని కొనసాగించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భ�
చెన్నూర్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం మందమర్రి మార్కెట్లో హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు షురువైతయి..కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ప్రజలను పట్టించుకునేంత సమ యం ఉండదని, నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మరోసార�