ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై నిరసనలు పేట్రేగిపోతున్నాయి. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గ్రామాలకు వెళ్లిన బీజేపీ నేతలను స్థానికులు నిలదీశారు.
అభివృద్ధిని చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల,
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే కేసీఆర్ కావాలో.. అబద్ధపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీ కావాలో..? మీరే ఆలోచించాలని ప్రజలకు బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతున్నది. అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ శ్రేణులు ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ గెలుపే లక్ష్యం�
ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగం గా నిర్వహించే సభల్లో శనివారం మంత్రి హరీశ్ రావు పాల్గొననున్నారు. జిల్లాలో రెండు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం �
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని మంత్రి, నిర్మల్ ఎమెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్�
Telangana | తెలంగాణ ఎన్నికల నామినేషన్లకు సమయం ఆసన్నమవుతున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. కొన్నిచోట్ల ఎవరు బరిలోకి దిగుతున్నారో తేలనప్పటికీ.. అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారంతా ప్రచా�
Gandra Jyothi | చేసిన పనిని సగర్వంగా చెప్పుకుందాం..బీఆర్ఎస్ను గెలిపిద్దామని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి(Gandra Jyothi) అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లి పంగిడిపల్లి, పెద్దంపల
సీఎం కేసీఆర్ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. గురువారం భూదాన్పోచంపల్లిలోని 9, 10, 11 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్�
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలువాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్ల, చౌవుల్లతండా, పోలుమల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్న