బీఆర్ఎస్తోనే ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు గ్రామాల అభివృద్ధి జరిగిందని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని అంబుగాం, లింగూడ,
కాంగ్రెస్తో రాష్ర్టం బాగుపడదు.. రేవంత్తో ఒరిగేదేమీ లేదని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖామాత్యులు పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తుంగతుర్తి నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో రూ.3 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేసినట్లు, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి తనను మరోమారు భారీ �
బీఆర్ఎస్ పాలనలోనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గత ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని.. మరింత అభివృద్ధి కోసం తనను మరోసారి ఆశీర్వదించాలని ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ వి�
ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే అని..తెలంగాణను మరింత అభివృద్ధి చేసేది సీఎం కేసీఆర్ సారేనని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ కేసీఆర్ పాల్గొన్న అన్ని ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని చౌలపల్లి, బొద�
ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దేనని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని అందించాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపే�
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి మరోసారి అశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఏపూరు, గుండ్రాంపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఇంటింటి �
Minister Talasani | గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
‘మీ ఆశీర్వాదమే తనకు కొండంత అండ. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలి’ అని ప్రజలకు బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు.
Ronald Rose | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే సభలు, సమావేశాలకు రాజకీయ పార్టీలు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించార�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతే తెలంగాణలోనూ వస్తుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మూస్తంభంతండా, నేలబండతండా, వాయిల్
కాంగ్రెస్ పార్టీవి భరోసా లేని పథకాలని, వారి పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబ�