కాంగ్రెస్కు ఓటేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్లేనని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నోముల, పాలెం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం రోడ్షో నిర్వహించారు.
ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపొవద్దని, అభివృద్ధ్ది చేసే వారికే మళ్లీ బీఆర్ఎస్కు పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు.
పదేండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్దిని ఆదరించి పట్టం కట్టాలని, తన బలం..బలగం నియోజకవర్గ ప్రజలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజా మద్దతు లభిస్తున్నదని, వచ్చే
ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ర�
పరకాల నియోజకవర్గం ప్రజలే తన బలం, బలగం అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల, సూర్యతండా, విశ్వనాథపురం, నందనాయక్తండా, దస్రుతండా, సంగెం మండలంలోని వంజరపల్లి, కృష్ణానగర్, చింతలప
Minister Vemula | గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచిన ప్రధాని మోదీ పేద, మధ్యతరగతి మహిళల ఉసురుపోసుకున్నారని, కేసీఆర్ మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే ఆ భారాన్ని మొత్తం మోసి కేవలం నాలుగు
పేద, మధ్యతరగతి ప్రజలకు బీఆర్ఎస్ (BRS) మ్యానిఫెస్టో భరోసా అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని చెప్పారు.
Mynampally Rohith | మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గూండాగిరి చేశారు. తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్నాడంటూ ఓ జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నల్లబెల్లికి ఆయన గురువారం సాయంత్రం ముఖ్య నాయకులను కలిసేందుకు వెళ్లారు.
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి కోరారు.
సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆదరించి.. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేంద�