మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల ఆవరణలో ఈ నెల 7న నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని చెన్నూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మలి విడుత ఎన్నికల ప్రచారం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ నుంచి మొత్తం 54 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.
ఎన్నికలు వచ్చాయని, పూటకో పార్టీవాళ్లు వచ్చి మోచేతికి బెల్లం పెట్టి, లేని పోని మాటలు చెప్పి నమ్మబలుకుతారని.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను నమ్మితే రాష్ర్టాన్ని, దేశాన్ని అమ్మేస్తరని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్
హుజూర్నగర్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, మెజార్టీనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని�
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల మలి విడుత షెడ్యూల్ విడుదలైంది. బీఆర్ఎస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు నవంబర్ 15, 16 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో గులాబీ అధినేత పర్యటన ఖరారై�
బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సతీమణి నీలిమ రెండు రోజులుగా అటు చేర్యాల, ఇటు జనగామ మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటిస్తూ జనంలోకి వెళ్తున్నారు.
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్ర
Minister Errabelli | తండాల తండ్లాటను బాపింది కేసీఆర్ గారేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గ్రామాలకు ద�
Minister Srinivas Yadav | ప్రజల బాధలన్నీ తీర్చానని.. ఎన్నికల్లో మరోసారి గెలిపించే బాధ్యత మీదేనని మంత్రి తలసాని, బీఆర్ఎస్ సనత్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట డివిజన్ బీజేఆర�
స్థానిక ఎమ్మెల్యేగా షకీల్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని, దీనిని ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బోధన్లో
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి.. అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. �
‘ఆశతో వచ్చినవారికి కాకుండా ఆశయం కోసం పని చేసే వారిని ఆదరించండి.. కళ్లబొల్లి మాటలు చెప్పి.. బోరున ఏడ్చేవారికి సానుభూతి చూపిస్తే గోసపడుతాం.. కారు గుర్తుకు ఓటువేస్తేనే ఈ మరింత అభివృద్ధి చెందుతుంది.