ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచి, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గిరిజన తండాలు ఉమ్మడి రాష�
తుంగతుర్తి ప్రాంతం 2014కు ముందు ఎట్లుండే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎట్లా మారిందో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి, ఎమెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రెడ్డిగూడ�
ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతమహేందర్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం ఆలేరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డితో�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేయొద్దని, కష్టాలపాలు కావొద్దని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని కొండమడుగులో స్థానిక నాయకులతో
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో శనివారం వారు �
మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల ఆవరణలో ఈ నెల 7న నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని చెన్నూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మలి విడుత ఎన్నికల ప్రచారం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ నుంచి మొత్తం 54 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.
ఎన్నికలు వచ్చాయని, పూటకో పార్టీవాళ్లు వచ్చి మోచేతికి బెల్లం పెట్టి, లేని పోని మాటలు చెప్పి నమ్మబలుకుతారని.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను నమ్మితే రాష్ర్టాన్ని, దేశాన్ని అమ్మేస్తరని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్
హుజూర్నగర్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, మెజార్టీనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని�
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల మలి విడుత షెడ్యూల్ విడుదలైంది. బీఆర్ఎస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు నవంబర్ 15, 16 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో గులాబీ అధినేత పర్యటన ఖరారై�
బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సతీమణి నీలిమ రెండు రోజులుగా అటు చేర్యాల, ఇటు జనగామ మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటిస్తూ జనంలోకి వెళ్తున్నారు.
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్ర