Minister Srinivas Yadav | కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశించారు. నగర పరిధిలోని ముషీరాబాద్, అంబర్పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహి�
ఆరు గ్యారెంటీల పేరుతో దొంగ మాటలు చెప్పి ఊళ్లలోకి వస్తున్న పగటి బిచ్చగాళ్ల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు అధికారం చేపట్టిన వెంటనే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
Minister Vemula | మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు లేవో విపక్ష పార్టీల కార్యకర్తలు ఆలోచించాలని మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ
Minister Gangula | కాంగ్రెస్, బీజేపీలకు విలువైన ఓటు వేసి వృథా చేయొద్దని, ఆ రెండు పార్టీలు ఒకటేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధుంపూర్, మందులపల్లి గ్రామాల్లో మం�
రాజధాని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది.
భీమ్గల్ పట్టణం గులాబీ మయమైంది. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ �
60 ఏళ్లలో కాలంలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కేవలం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత
మరోసారి ఆశీర్వదించి.. అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోని గొడకొండ్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్�
సీఎం కేసీఆర్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని నడిగడ్డ, జాలకోటితండా, సార�
ప్రజలు విజ్ఞతతో ఆలో చించి సరైనా నిర్ణయం తీసుకోవాలని, నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఓటు వేసి గెలిపించాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
తెలంగాణను అభివృద్ధి చేసే కేసీఆర్ కావాలా..? అబద్ధాల కాంగ్రెస్ కావాలా..? కాంగ్రెస్ వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతది. ప్రజలు ఆలోచించి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర�
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు. మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, వీరాపూర్, గూడెం, బేగంపేట, వడ్లూర్,
నల్ల సూర్యుల ఆశాకిరణం, సింగరేణి ప్రగతి ప్రధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(మంగళవారం) చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించను న్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి,