సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మరో మారు తనకు అవకాశం కల్పించాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భా�
Minister Gangula | తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఇచ్చే హామీలకు మోసపోతే గోసపడతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి బరిలో ఉన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి మెదక్ పట్టణంలోని 20, 22, 23, 24, 25 వార్డుల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా మళ్లీ నీవే గెలవాలి, మెదక్ మరింత �
బీఆర్ఎస్ పాలనలో మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, రెండో సారి ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఓటర్లను కోరారు. శుక్రవారం మండలంలో ఎన�
ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని అవాల్పూర్, సిర్సన్న, బాది, హేటి గ్రా�
ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండను తాను ఈ ఐదేండ్లలో అభివృద్ధ్ది చేస్తున్నానని తనకు మరో అవకాశమిస్తే సంపూర్ణ అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ర
‘ప్రజలారా..? జాగ్రత్తగా ఉండండి. మనల్ని 60ఏండ్లు గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తంది. దొంగహామీలు ఇస్తూ, అసత్య ప్రచారం చేస్తూ మిమ్మల్ని మభ్య పెడుతోంది. ఆ పార్టీ వస్తే మళ్లీ కష్టాలే. పాత కథే అవుతుంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమే వస్తుందని, బీఆర్ఎస్ గెలిస్తేనే గొప్పగా అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా�
ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం హారతి పడుతున్నారు. గులాబీ పార్టీ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరి జనం చేయాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దేశ్ముఖి,
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేండ్లలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, దాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు.
‘ధర్మపురి ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ధర్మం బీఆర్ఎస్ పక్షాననే ఉంది. ప్రచారంలో ఈ విషయం స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, ప్రజలు నీరాజనం పడుతున్నారు.