శిథిలావస్థలో ఉన్న కల్వల ప్రాజెక్ట్ను రూ.70 కోట్లతో పునరుద్ధరించి, రానున్న రోజుల్లో మినీ ఎల్ఎండీగా మార్చి పల్లెలను సస్యశ్యామలం చేస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశ�
ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆలేరు నియోజకవర్గాన్ని 5 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని, మరింత ప్రగతికి మరో అవకాశం ఇవ్వండని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు.
ఎన్నికలప్పుడు మాత్రం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను నిలదీసి అభివృద్ధికి ఓటు వేయాలని నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
అసమర్థ పాలనకు కర్ణాటక రాష్ట్రమే నిదర్శనమని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బుధువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆటో యూనియన్ నాయకుడు జబాడే దళిత్ ఆధ�
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మితే మనం మోసపోయి, గోసపడక తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండలం పాత ఆగిర్యాల తాండ, ఆగిర్యాల, లక్ష్మీదేవిపల్ల�
‘ఎంతోమంది అమరుల త్యాగాలతో.. ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నది. సరిపోతదా..? పొలం పారుతదా..? రైతులు ఆలోచించా�
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలో.. అబద్దపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీలు కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గ�
రాజకీయంగా తనకు మొదటి నుంచి అండగా ఉంది బంజారాలేనని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజక అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని రాజేశ్తండా, హాజీపూర్, కట్టకింది తండా, ఎల్కచెట్ట
‘నేను మీ నియోజకవర్గ బిడ్డను.. జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామానికి చెందిన వాడిని.. ప్రభుత్వ ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా.. ఆశీర్వదించి గెలిపించండి..’ అని జుక్కల్ ఎమ్మెల్యే, బీఆర్�
తెలంగాణ ప్రజలను అన్ని విధాల ఆదుకున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, ఇక ముందు కూడా ఆదుకునేది సీఎం కేసీఆరేననే నమ్మకం ప్రజల్లో ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోన
కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల, జెడ్పీటీసీ అన్నపూర్ణతో కలిసి కౌకుంట్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు చ�
MLA Aruri Ramesh | ఢిల్లీకి గులాం అవుదామా? గల్లీలో అభివృద్ధి చేసుకుందూమా అనేది వర్ధన్నపేట నియోజకర్గ ప్రజానీకం ఆలోచించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్(MLA Aruri Ramesh )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండలం వడ్లకొండ, రో
Minister Talasani | ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓటు వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. బుధవారం ముషీరాబాద్, అంబర్ పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గ�
Minister Errabelli | బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. జ�