ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం హారతి పడుతున్నారు. గులాబీ పార్టీ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరి జనం చేయాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దేశ్ముఖి,
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేండ్లలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, దాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు.
‘ధర్మపురి ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ధర్మం బీఆర్ఎస్ పక్షాననే ఉంది. ప్రచారంలో ఈ విషయం స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, ప్రజలు నీరాజనం పడుతున్నారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నీ డూప్లికేట్ అని, ఎన్నికల తర్వాత హామీలేవి కాంగ్రెస్ నేతలకు గుర్తుండవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలోని నందీశ్వర క్షేత్రంలో శుక్రవారం పూజలు చేశారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తనకు మరో మారు ఆశీర్వదించాలని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్�
ఆలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తాసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వీరారెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందించారు. ర్యాలీలు లేకుండా పలు�
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశానని.. మరోసారి ఆశ్వీరదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Minister Niranjan Reddy | ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను. ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వనపర్తిని రాష్ట్రంలోని అగ్రశ్రేణి నియోజకవర్గాల్లో ఒటిగా నిలబెట్టానని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందే�
గెలువలేకనే కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. గురువారం నామినేషన్ పర్వంలో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నం �
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొందుర్గు మండలం అయోధ్యపూర్, పుల్లప్పగూడ, చిన్న ఎల్కిచర్ల, శ్రీరంగపూర్, సో�