అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ దేవరకొండ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. గురువారం నేరేడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి, బుగ్గతండా, వైజాగ్కాలనీ,
అరవై ఏండ్ల అణచివేత వైపు ఉంటారా తొమ్మిదిన్నరేండ్ల అభివృద్ధి వైపు నడుస్తారా ప్రజలు అలోచించుకోవాలని తుంగతుర్తి నియోజక వర ్గబీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని లక్ష్మి�
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు.
‘సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు.. వాటితో పేదల కడుపులు నిండవు.. ఏడు సార్లు గెలిచిన ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.. బీసీ బంధును ఆపారు.. కాంగ్రెస్ నాయకులేమో దళితబంధు,
కరువు కోరల్లో ఉన్న పాలేరు ప్రజలను ఆదుకొని అక్కున చేర్చుకున్నది ముఖ్యమంత్రి కేసీఆరేనని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి కరువును పారదోలి నియోజకవర్గాన్ని
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అన్నారు.
బీఆర్ఎస్తోనే ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు గ్రామాల అభివృద్ధి జరిగిందని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని అంబుగాం, లింగూడ,
కాంగ్రెస్తో రాష్ర్టం బాగుపడదు.. రేవంత్తో ఒరిగేదేమీ లేదని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖామాత్యులు పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తుంగతుర్తి నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో రూ.3 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేసినట్లు, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి తనను మరోమారు భారీ �
బీఆర్ఎస్ పాలనలోనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గత ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని.. మరింత అభివృద్ధి కోసం తనను మరోసారి ఆశీర్వదించాలని ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ వి�
ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే అని..తెలంగాణను మరింత అభివృద్ధి చేసేది సీఎం కేసీఆర్ సారేనని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ కేసీఆర్ పాల్గొన్న అన్ని ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి.