కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. అక్కడ
కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప,
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే, పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంగా మారనుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి మండలంలోని కల్మెర, పరడ, నారెగూడెం,
‘స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అనేక పథకాలు అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంట�
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి పేర్కొన్నారు. గురువారం బోథ్లో,
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన భరోసా అని, మన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్
మాది అభివృద్ధి మంత్రం.. ప్రతిపక్షాలది మాటల మంత్రమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు భరోసా అని.. అది ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. జరుగబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ �
గత తొమ్మిదేండ్లలో సనత్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్గా నిలిచిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బీజేపీ మిత్రపక్ష నాయకుడు, మిజోరం సీఎం జోరం తంగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధానితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని, వేదిక పంచుకోనని ప్రకటించారు.
Palla Rajeshwar Reddy | ప్రతిపక్ష పార్టీల హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కండ్లముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేయాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy )అ�
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
కర్ణాటకను మోసం చేసినట్లే తెలంగాణను కూడా మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ను, విద్వేషాలు సృష్టించే బీజేపీని నమ్మవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల క�