‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు.
CM KCR | ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచన చేయాలని, ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతదో, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే బాగా పని చేస్తడో అనేది బాగా ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
‘కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచుతారు. రైతుబంధు బంద్ చేస్తారు. కరెంటు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కబంధహస్తాల్లో �
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు భరోసా కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం పరిగి పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ను నమ్మితే కర్ణాటక దుస్థితే ఎదురవుతుందని ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ. విఠల్ రెడ్డి శనివారం మరోసారి కుంటాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Minister Srinivas Goud | ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్వాడ మండల పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చారు. బసవన్న�
Election Campaign | స్మార్ట్ఫోన్ల యుగంలో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇంటింటి ప్రచారం కాస్త స్మార్ట్గా మారింది. నామినేషన్లకు సమయం ముంచుకొస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను చేరుకునేలా వివిధ పా
ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై నిరసనలు పేట్రేగిపోతున్నాయి. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గ్రామాలకు వెళ్లిన బీజేపీ నేతలను స్థానికులు నిలదీశారు.
అభివృద్ధిని చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల,
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే కేసీఆర్ కావాలో.. అబద్ధపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీ కావాలో..? మీరే ఆలోచించాలని ప్రజలకు బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతున్నది. అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ శ్రేణులు ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ గెలుపే లక్ష్యం�
ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగం గా నిర్వహించే సభల్లో శనివారం మంత్రి హరీశ్ రావు పాల్గొననున్నారు. జిల్లాలో రెండు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.