అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం �
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని మంత్రి, నిర్మల్ ఎమెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్�
Telangana | తెలంగాణ ఎన్నికల నామినేషన్లకు సమయం ఆసన్నమవుతున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. కొన్నిచోట్ల ఎవరు బరిలోకి దిగుతున్నారో తేలనప్పటికీ.. అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారంతా ప్రచా�
Gandra Jyothi | చేసిన పనిని సగర్వంగా చెప్పుకుందాం..బీఆర్ఎస్ను గెలిపిద్దామని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి(Gandra Jyothi) అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లి పంగిడిపల్లి, పెద్దంపల
సీఎం కేసీఆర్ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. గురువారం భూదాన్పోచంపల్లిలోని 9, 10, 11 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్�
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలువాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్ల, చౌవుల్లతండా, పోలుమల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్న
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. అక్కడ
కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప,
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే, పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంగా మారనుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి మండలంలోని కల్మెర, పరడ, నారెగూడెం,
‘స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అనేక పథకాలు అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంట�