తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ను గెలిపిస్తుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్య మవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మిర్యాల గ్రామంల
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని బంగారుగడ్డతండా, ఉల్సాయిపాలెం, తాటిచెట్టుతండా, గాంధీనగర్, కాల్వకట్ట, బంజారాతం
అభివృద్ధి, సంక్షేమానికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం నియోకవర్గంలోని కొత్తపల్లి మండల పరిధిలోని పెద్దపూ
ఎన్నికల వేళ అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటు వేయాలని ఆమనగల్లు మండల, మున్సిపాలిటీ ప్రజలకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సూచించారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వా�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ధూంధాంలతో ప్రచారాన్ని జోరుగా చేపడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మేజర్ గ్రామాల్లో ధూంధాం లను నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వ
‘నేను మీ బిడ్డను.. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట ప్రజల కోసమే బతుకుతా.. చస్తే ఈ ప్రాంత ప్రజల కోసమే చస్తా.. అంతే కానీ ప్రజాసేవను వీడను.. పెత్తందారులంతా ఒక్కటయ్యారు.. ఎలాగైనా నన్ను ఓడించి తీరుతారట..
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మ�
సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్�
తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు ఉంది దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత వాటిని విస్మరించాడు. ప్రస్తుతం ఎన్నికల ప్�
అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రచారం జోరుగా సాగుతోంది. బస్తీల్లో జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు ఎదురేగి బొట్టుపెట్టి.. హారతి పట్టి ఘనంగా స్వాగతం పలుకుతున్�
B Vinod Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలోని
సామాన్యులకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్ర భుత్వమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పోచమ్మ వీధిలో 3వ వార్డులో మంగళవారం రాత్రి వార్డు నిద్ర చేసిన అనంత రం