ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ధూంధాంలతో ప్రచారాన్ని జోరుగా చేపడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మేజర్ గ్రామాల్లో ధూంధాం లను నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వ
‘నేను మీ బిడ్డను.. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట ప్రజల కోసమే బతుకుతా.. చస్తే ఈ ప్రాంత ప్రజల కోసమే చస్తా.. అంతే కానీ ప్రజాసేవను వీడను.. పెత్తందారులంతా ఒక్కటయ్యారు.. ఎలాగైనా నన్ను ఓడించి తీరుతారట..
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మ�
సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్�
తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు ఉంది దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత వాటిని విస్మరించాడు. ప్రస్తుతం ఎన్నికల ప్�
అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రచారం జోరుగా సాగుతోంది. బస్తీల్లో జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు ఎదురేగి బొట్టుపెట్టి.. హారతి పట్టి ఘనంగా స్వాగతం పలుకుతున్�
B Vinod Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలోని
సామాన్యులకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్ర భుత్వమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పోచమ్మ వీధిలో 3వ వార్డులో మంగళవారం రాత్రి వార్డు నిద్ర చేసిన అనంత రం
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది, సంక్షేమాన్ని చూడాలని.. మరింత అభివృద్ధికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు.
రానున్న రోజుల్లో నల్లగొండను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని.. అందుకు నియోజకవర్గ ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని 18, 19, 40 వార్
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని బీఆర్ఎస్ ముథోల్ అభ్యర్థి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పోచమ్మ, మహాలక్ష్మి, సాయిబాబా, మల్లన్న ఆలయాల్లో �
ఖమ్మం అభివృద్ధి కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజవకర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఖమ్మం ప్రజల కళ్ల ముం
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నాయకులు ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కాప్రా డివి
ఏండ్లుగా నల్లగొండ అన్ని రంగాల్లో వెనుకబడి ఉండగా సీఎం కేసీఆర్ హామీ మేరకు పూర్తిస్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుందని, మరోసారి కంచర్ల భూపాల్రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగనున్నదని జడ్పీ చైర్మ