Minister Srinivas Goud | హబూబ్నగర్ నియోజకవర్గంలో నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో లక్ష ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. బుధవారంసర్వమత ప్రార
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం రాకముందు అభివృద్ధి శూన్యం. కరెంటు, నీళ్లు లేక రైతులు ఆగమయ్యారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. బుధవారం ఆనవాయితీ ప్రకారం మంత్రి బొమ్మకల్ నుంచి ఎన్నికల ప్రచా
ఎన్నికల ప్రచారం తీరు మారుతోంది. సాంప్రదాయక ప్రచారాలకు తోడుగా కొత్తగా టెక్నాలజీ ఆధారిత ప్రచారానికి పార్టీలు తెరలేపాయి. ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహారిస్తోంది.
ముథోల్ నియోజ కవర్గాన్ని రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే మరింత సేవ, అభివృద్ధి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందు నుంచే బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గ్యాని లాస్యనందిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని ప్�
త్వరలో జరుగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీలో బేధాభిప్రాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. కోదాడ నియోజకవర్గంలో అసమ్మతి లేకుండా పార్టీ వర్కిం
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి పట్టణంలోని 2, 3వ వార్డుల్లో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమ దిద్ది మంగళహారతులత�
Minister Talasani | సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) ఇంటింటి ప్రచారం నాలుగోరోజు ఆదివారం సనత్ నగర్ డివిజన్లో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఏ ఇంటికెళ్లినా శ్
తుంగతుర్తి గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని మామిడాల గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మామ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే దేవరకొండ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో దేవరకొండ ఖిలాపై మరోమారు గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ను గెలిపిస్తుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్య మవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మిర్యాల గ్రామంల
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని బంగారుగడ్డతండా, ఉల్సాయిపాలెం, తాటిచెట్టుతండా, గాంధీనగర్, కాల్వకట్ట, బంజారాతం