భూపాలపల్లి రూరల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు నిబంధనల మేరకు పని చేయాలని సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్
వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ షాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్లను ఆదే�
టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయం.. 2 వారాల్లో హుజూరాబాద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకుండా ఈసీతో కలిసి బీజేపీ కుట్ర సీఎంతోనే మెడికల్ కాలేజీ ప్రకటన చేయిద్దాం రైతులు కార్లలో తిరగాలని చూస్తున్న టీఆర్ఎస్ వా�
Harish rao | నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్ చెప్తున్నాడని విమర్శించారు.
రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం రైతును కడుపులో పెట్టుకొని సాదుతున్నం బీజేపీ కార్లతో తొక్కించి సంపుతున్నది ఎవరు కావాలో ఆలోచించుకోండి: హరీశ్రావు రాష్ట్రంలో రైతులను కారు ఎక్కించాలని సీఎం కేసీఆర్ ప�
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు ‘గెల్లు’ను గెలిపించుకుంటామని ప్రతిన నమస్తే తెలంగాణ నెట్వర్క్: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సబ్బండవర్ణాల మద్దతు పెరుగుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్�
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూతురు తిరుమల శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. �
హుజూరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణం 2వ వార్డు లో నిర్వహించిన ఆమెకు ప్రజలు బ్రహ్మరధం ప�
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గటూర్, సెప్టెంబర్ 18: దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు పథకం చరిత్రాత్మకమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళితులను ధనవ
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసుమర్తి రాంమోహన్ గెలుపును కాంక్షిస్తూ.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ఇంటింటి �
JP Nadda: 'మమతాజీ.. బెంగాలీ ప్రజలు ఎవరికీ భయపడరు' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మానిక్చాక్లో బీజేపీ శ్రేణుల�