న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మీ స్పందన తెలపాలం
14న ఏపీ సీఎం బహిరంగ సభ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సీఎం జగన్ ప్రచారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన చిత్తూర్ జిల్లా రేణిగుంటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నట్లు తెలిసింది.
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ కూచ్ బిహార్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కూచ్బిహార్లో తృణమూల్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఒక ప్రచార
సాగర్లో జానారెడ్డి చేసింది శూన్యంఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి పెద్దవూర, ఏప్రిల్ 5: గత 60 ఏండ్లలో పాలనలో తెలంగాణ ఆగమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్
హుగ్లీ: కాలుకు గాయం కావడంతో వీల్ చైర్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఈ ఎన్నికల్లోనూ తృణమూల్ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఒంటి కాలుతోన�
అసోంలో ఎన్నికల ప్రచారానికి తెర | అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేస్తున్న పనులు జనాలకు వినోదం పంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కుష్బూ దోసెలు వేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఒకరు ఇడ్ల
సాగర్లో టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ప్రచారం | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ పెద్దవూర మండలవ్యాప్తంగా విస్తృత ప్రచారం న�
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అన్ని పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లడుగుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ నటి, బీజేపీ అభ్యర్�
చెన్నై: ప్రతిపక్ష డీఎంకే పార్టీవి సామ్రాజ్యవాద రాజకీయాలని, ఆ పార్టీ పూర్తిగా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధిం�
కోల్కతా: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని, అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి �