వేరే చోట నామినేషన్ వేస్తున్నారట కదా?బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: నందిగ్రామ్లో తాను ఓడిపోతున్నట్టు మమతకు అర్థమైందని, అందుకే వేరే స్థానంలో మళ్లీ నామినేషన్ వేయడానికి ఆమె సిద
టీఆర్ఎస్కు మద్దతుగా కదిలిన మహిళాలోకంగులాబీమయమైన హాలియా పట్టణం నల్లగొండ జిల్లా హాలియాలో సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నారీలోకం కదంతొక్కింది. సుమారు 5 వేల మంది మహిళలు స్థానిక వ్యవసాయ
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
చెన్నై: తమిళనాడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలు మరోసారి అధికార అన్నాడీఎంకే పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ�
జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన పట్టణంహాలియా, మార్చి 25 : త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి రుణం తీర్చుకుంటామంటూ నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి చెందిన టీఆర్�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓట�
న్యూఢిల్లీ : అస్సాం శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం ప్రధాని మోదీ గోలఘాట్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మరోసారి రాష్ట్రంలో బీజేపీకి అవకా�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారి సంగతి చెబుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. తమ పార