రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం రైతును కడుపులో పెట్టుకొని సాదుతున్నం బీజేపీ కార్లతో తొక్కించి సంపుతున్నది ఎవరు కావాలో ఆలోచించుకోండి: హరీశ్రావు రాష్ట్రంలో రైతులను కారు ఎక్కించాలని సీఎం కేసీఆర్ ప�
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు ‘గెల్లు’ను గెలిపించుకుంటామని ప్రతిన నమస్తే తెలంగాణ నెట్వర్క్: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సబ్బండవర్ణాల మద్దతు పెరుగుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్�
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూతురు తిరుమల శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. �
హుజూరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణం 2వ వార్డు లో నిర్వహించిన ఆమెకు ప్రజలు బ్రహ్మరధం ప�
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గటూర్, సెప్టెంబర్ 18: దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు పథకం చరిత్రాత్మకమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళితులను ధనవ
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసుమర్తి రాంమోహన్ గెలుపును కాంక్షిస్తూ.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ఇంటింటి �
JP Nadda: 'మమతాజీ.. బెంగాలీ ప్రజలు ఎవరికీ భయపడరు' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మానిక్చాక్లో బీజేపీ శ్రేణుల�
ఇంట్లో సంక్షేమం.. ఇంటి ముందు అభివృద్ధి పట్టణ ఓటర్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు మున్సిపాలిటీల్లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటా సంక్షేమం.. ఇ
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటబోతున్నదని, రాష్ట్రంలోని 122 సీట్లలో టీఎంసీ కంటే బీజేపీ ముందున్నదని కేంద్ర హోమ్మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ బయటి వ్యక్తులను రాష్ట్రానికి తీసుకురావడంవల్లే పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబె