DK Shivakumar | కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు డీకే శివకుమార్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ను డేగ ఢీకొట్టింది.
యువతను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు కొత్త రాజకీయానికి తెరతీశాయి. ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్, బీజేపీ జిమ్మిక్కులు చేస్తున్నాయి. నిరుద్యోగుల పేరుతో ర్యాలీలు నిర్వహిస్తూ..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) అభ్యర్ధుల ఎంపిక కసరత్తు కొలిక్కిరావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి.
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని విపక్షాలను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో
చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గ్రామాలకు ప్రచారానికి రాకున్న భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు పేర్కొన్నారు.
Raj Samadhiyala | ఎన్నికలంటేనే రాజకీయ పార్టీల ప్రచార హోరు. అభ్యర్థుల ప్రచార జోరు. ప్రత్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలు. కార్యకర్తల హంగామా. అయితే ఇవన్నీ ఆ ఊర్లో కనబడవు. ఎన్నికల సందర్భంగా
Priyanka Gandhi Vadra | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా రోడ్షోలు, బహిరంగసభలతో
Harish Rao | గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలను బీజేపీ ఛిద్రం చేసిందని మంత్రి హరీశ్రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనున్నది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రాజకీయ నేతల బహిరంగ ప్రచారం ముగియనున్నది. చివరి రోజు ఎన్నికల ప్రచారంతో మునుగోడ దద్దరిల్లిపోతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి �
Priyanka Gandhi | హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నా కొద్దీ.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల జోరు
Munugode By Elections | వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే మోడీ సర్కార్కు మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊ�
Errabelli Dayaker Rao | బీజేపీ మతతత్వ పార్టీ అని, ప్రజల మధ్య చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయడమే ఆ పార్టీ విధానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో