అసోంలో ఎన్నికల ప్రచారానికి తెర | అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేస్తున్న పనులు జనాలకు వినోదం పంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కుష్బూ దోసెలు వేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఒకరు ఇడ్ల
సాగర్లో టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ప్రచారం | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ పెద్దవూర మండలవ్యాప్తంగా విస్తృత ప్రచారం న�
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అన్ని పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లడుగుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ నటి, బీజేపీ అభ్యర్�
చెన్నై: ప్రతిపక్ష డీఎంకే పార్టీవి సామ్రాజ్యవాద రాజకీయాలని, ఆ పార్టీ పూర్తిగా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధిం�
కోల్కతా: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని, అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి �
వేరే చోట నామినేషన్ వేస్తున్నారట కదా?బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: నందిగ్రామ్లో తాను ఓడిపోతున్నట్టు మమతకు అర్థమైందని, అందుకే వేరే స్థానంలో మళ్లీ నామినేషన్ వేయడానికి ఆమె సిద
టీఆర్ఎస్కు మద్దతుగా కదిలిన మహిళాలోకంగులాబీమయమైన హాలియా పట్టణం నల్లగొండ జిల్లా హాలియాలో సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నారీలోకం కదంతొక్కింది. సుమారు 5 వేల మంది మహిళలు స్థానిక వ్యవసాయ
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ