Gangula Kamalaker | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం ఇన్చార్జిగా ఉన్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
Gangula Kamalakar | స్వార్థ రాజకీయాలకు మునుగోడు ఉపఎన్నికతో చెక్ పెట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు
MLA Raghunandan rao | ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది మునుగోడులో వాతావరణం హీటెక్కుతున్నది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే నియోజకవర్గంలో బీజేపీకి మొదటి
Minister Yerrabelli|ష్ట్రంలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్ల అభివృద్ధి చురుకుగా జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
Minister Koppula Eshwar | ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మునుగోడులో బీ(టీ)ఆర్ఎస్దే విజయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కారు గుర్తును పోలిన గుర్తులతో పార్టీకి ఇబ్బంది లేదని, ఓటర్లంతా చైతన్యవంతులన్నారు. చండూర
Minister Srinivas goud | ‘‘ఎన్నికల ప్రచారంలో మునుగోడుకు సీఎం కేసీఆర్ ఏం చేసిండని ప్రశ్నించే వాళ్లకు ఒక్కటే సమాధానం... మంచి నీళ్లు’’ అని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని పార్టీ నేతలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇన్చార్జులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్ర�
Errabelli Dayakar rao | బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో ముఖం చూపెట్టే పరిస్థితి లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఉపఎన్నికల ప్రచారం కోసం కోమటిరెడ్డి ఎక్కడికి
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. నేటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ప్రచారానికి సిద్ధమయ్యారు. మునుగోడు మండలం కొరటికల్
మునుగోడు ఉప ఎన్నికల కదన రంగంలోకి గులాబీ దళం అడుగుపెట్టనుంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి రాష్ట్రంలోని 18 శాఖల మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. శుక్రవారం నుంచి మునుగోడులో పనిచేయాలని టీఆ�
న్యూఢిల్లీ: ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు తీవ్ర ఆర్థిక సమస్యల్ని సృష్టిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థా�
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే సుల్తాన్పూర్ ఎన్నికల ప్రచార సభకు ఇరువైపులా నాలుగు బుల్డోజర్లు పెట్టడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘బాబా కా బుల్డోజర్' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. �
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తనదైన స్టైల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బర్నాలాలోని అస్పాల్ ఖుర్ద్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించార
Rahul Gandhi: ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గోవాలో తన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన.. గోవా