నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించడం ద్వారా ధాన్యం దిగుబడిలో నంబర్వన్గా ఎదిగినం.. సీఎం కేసీఆర్ కృషితో దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరినం.. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరో మారు �
ఎన్నికల్లో రైతుల ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పా ర్టీ చేస్తున్న కుట్రలు బహిర్గతమయ్యాయి. రైతు భరోసా పథకంలో భాగంగా పట్టాదారుకు, కౌలురైతు కు ఎకరాకు రూ. 15 వేల ఆర్థికసాయం అందిస్తామని ఆరు గ్యారెంటీల్లో ప్ర�
బీఆర్ఎస్ అంటే స్కీమ్లు, కాంగ్రెస్ అంటే స్కామ్లు అని ఏ పార్టీ వల్ల మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ రోడ్షో విజయవంతమైంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల్లో కొత్త ఉత్సాహాన్నినింపింది.
: ప్రజా సేవకుడిని గుర్తించి వచ్చే ఎన్నికలో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని రాయినిగూడెం, కీతవారిగూడెం, తాళ్లమొల్కాపురం, రేగులగడ్డ తండా, కొత్తగూడెం, లచ్య
పూటకో పార్టీ గంటకో మాట మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి, నర్సింహా
తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని హరిజనాపురం, గడియ గౌరారం, కిష్టరాయినిపల్లితో పాటు పలు గ్రామాల్ల�
‘డౌట్లేదు వచ్చేది మన ప్రభుత్వమే.. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం పక్కా.. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ వస్తున్న కాంగ్రెస్వన్నీ బోగస్ ముచ్చట్లే.. వాళ్లను నమ్మి ఆగంకావద్దు.. ఎవుసం తెలువని రేవంత్ కరెంటు
తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.. మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సీఎం కేసీఆర్కు మద్దతుగా ఆదివారం పలువురు హైకోర్టు న్యాయవాదులు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం వైష్ణవి గార్డెన్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదు
Minister Puvvada | అటు దేశంలోగానీ, ఇటు రాష్ట్రంలోగానీ అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada) విమర్శించారు. అలాంటి ఆ పార్టీ నేతలు ఇక ప్రజలకేం గ్యారెంట�
Minister Jagadish reddy | తండాలను పంచాయతీలుగా చేసిన మానవతవాధి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడిందని.. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో
ఎన్నికల్లో తనను ఆశ్వీరదించండి.. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు, ఎర్రగుంట, మల్లాపూర్ గొండు గూడెం గ్రామాల్లో శన�