Minister Puvvada | అటు దేశంలోగానీ, ఇటు రాష్ట్రంలోగానీ అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada) విమర్శించారు. అలాంటి ఆ పార్టీ నేతలు ఇక ప్రజలకేం గ్యారెంట�
Minister Jagadish reddy | తండాలను పంచాయతీలుగా చేసిన మానవతవాధి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడిందని.. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో
ఎన్నికల్లో తనను ఆశ్వీరదించండి.. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు, ఎర్రగుంట, మల్లాపూర్ గొండు గూడెం గ్రామాల్లో శన�
బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళతబంధు వర్తింపజేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి చెందిందని బీఆర్ ఎస్ ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొ న్నారు. శనివారం బాసర, బిద్రెల్లి, ఓని, కౌట, సాలాపూర్,సావర్గం గ్రామాల్లో ప్రచారం నిర్వ హ�
జగిత్యాల జిల్లాలో ఐటీహబ్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శనివారం కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ �
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు అందిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి �
పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి అమలు చేసిన పథకాలతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
సమైక్య రాష్ట్రంలో మిర్యాలగూడ పట్టణ ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రమే. ఒకటో అరో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఉండేవి. పారిశుద్ధ్యం, పచ్చదనం అసలే లేదు.
గెలుపుదిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనోత్సాహంతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో మారు పట్నం నరేందర్రెడ్డి పట్టం కట్టే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రతిపక్ష పార్టీ
సమైక్యపాలనలో 40 ఏళ్ల పాటు దరిద్రాన్ని అనుభవించామని, పదేళ్ల తెలంగాణ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు మరోసారి పట్టంకట్టాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశా
గతంలో ఎట్లా ఉన్న ఆదిబట్ల నేడు ఎంత అభివృద్ధి చెందిందో చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య ఆధ
ఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు సస్యశ్యామలంగా మారయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
‘ఒకప్పుడు జగిత్యాల ఎట్లుండె.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇప్పుడెలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ఏండ్ల కొద్ది పాలించి చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ ప్రజలకు మేలు చేయలేదు అన�