రాష్ట్రంలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కిశోర్కుమార్ తెలిపారు. మిగిలిన ప్రగతిని పూర్తి చేయడానికి తనకు మరోసారి అవకాశం కల్పించి ఈ ఎ�
పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగాయని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని పార్టీ కార్యకర్తలు, మహిళలు, డప్పుచప్పుళ్ల
అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
Election Campaign | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనున్నది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం ముగించాలనే ఎన్నికల సంఘం నిబంధన అనుగుణంగా ఎన్నికల ప్రచారం ముగియనుంది.
Minister Satyavati | ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టుల మాటలను నమ్మొద్దు. ఎవరికి ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయో వారికి ఓటు వేయాలని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవ�
Minister Talasani | పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బన్సీలాల్ పేట, సనత్నగర్లో విస్తృత ప్రచారం నిర్�
కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలని అని, పథకాల కోతల పాలన అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఉమర్ఖాన్దాయర, కొహెడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణతో కలిసి ప్రచ
తెలంగాణ వెనకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని, సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
కాంగ్రెస్ పార్టీవి అసత్య ప్రచారాలు, ఆరోపణలని, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. వలిగొండ మండలం మల్లేపల్లి, భువనగి�
ఆత్మబంధువులా ఉన్న సీఎం కేసీఆర్ కావాలా.. అన్నీ బంద్ చేసే వారు కావాలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు.
కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, బీజేపీ, కాంగ్రెస్లకు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పాలన వచ్చి అరిగోస పడుతామని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సీఎం కేసీఆర్తోనే సమర్థవంతమైన పాలన సాధ్యమని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీఆర్ఎస్�
కాంగ్రెస్కు ఓటేస్తే కటిక చీకట్లు తప్పవని, బీఆర్ఎస్ను గెలిపిస్తే నిరంతరం వెలుగులు ఉంటాయని ఆ పార్టీ ఆలేరు అభ్యర్థి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆత్మకూర్.ఎం మండలంలోని పలు గ్రా