ఆదివారం జాంబాగ్ డివిజన్ గౌలిగూడ, న్యూ ఉస్మాన్ గంజ్, పూసల బస్తీ, గోల్డెన్ ప్రెస్ గల్లీలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు.
ఇంటింటికీ తిరుగుతూ.. కారు గుర్తుకే ఓటు వేసి.. తనను గెలిపించాలంటూ.. కరపత్రాలను పంపిణీ చేశారు.
-అబిడ్స్