సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మేదపల్లికి చెం దిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు పాదయాత్రగా కేసీఆర్ను కలిసేందుకు సోమవారం సంగమేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు.
ఫార్మా కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. కోస్గి పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా�
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బోయినపల్లి వినోద్కుమార్ గెలువాలని ఆయన అభిమాని కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేశాడు. కరీంనగర్కు చెందిన పూసల పవన్ అనే యువకుడు నడుచు�
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన కిషన్రెడ్డి ప్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి ఎర్రగడ్డలో పాదయాత్ర చేశారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఇంటింటి ప్రచారం ని
ఆదివారం జాంబాగ్ డివిజన్ గౌలిగూడ, న్యూ ఉస్మాన్ గంజ్, పూసల బస్తీ, గోల్డెన్ ప్రెస్ గల్లీలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు.
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి ఆదివారం బాగ్ అంబర్పేట డివిజన్లో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత చేపట్టిన పాదయాత్రకు అపూర్వస్పందన వచ్చింది. అడుగడుగునా ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. జై కేసీఆర్, జోహార్ సాయన్న..లాస్యనందిత నినాదాలతో నివేదితకు
పద్మారావు గౌడ్ రాజకీయ జీవితంలో పార్సీగుట్టది ప్రత్యేకమైన పాత్ర. ఎన్నికలు ఏవైనా.. ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ సెంటిమెంట్ ప్రతీసారి వర్కవుట్ అవుతూనే ఉన్నది.
తిరువనంతపురం: పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలపై ఒక రాజకీయ నేత వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు నెలన్నర రోజులపాటు కాలినడకతో 14 జిల్లాల్లో ప్రయాణించారు. కరోనా పరిస్థితులతో ప్రజలు ఇబ్బంది ప�