బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఇప్పించిందే ఆయన అని, ముస్లింల ఓట�
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే మునుగుడేనని, కష్టాలు, కన్నీళ్లు తప్ప మిగిలేది ఏమీ లేదని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ విమర్శించారు. ఎన్నికలు వచ్చాయని ఎలాగైనా గెలవాలని అన్నీ మోసప�
“ఐదేళ్లకోసారి గ్రామాలకు వచ్చిపోయేవాళ్లు ఎన్నికల టూరిస్టులు. ఏం చేస్తారో చెప్పకుండా మాయమాటలు చెప్పి, మోసం చేస్తున్నరు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని పెద్ద స్కెచ్చే వేస్తున్నరు. అలాంటి వారిని నమ
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఆయన ప్రసంగించే సమయానికి సభలకు వచ్చిన మె�
కాంగ్రెస్ పార్టీ చెప్పే గ్యారెంటీ లేని వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. రైతుల నోట్ల మన్ను కొట్టే విధంగా రైతు బంధ�
నల్లగొండ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధ్దిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కనగల్ మండలం జంగమయ్యగూడెం, ఇరుగంటిపల్లి, తంగెళ్లవారిగూడెం,చిన్న మాదారం, చెట్లచెన్నారం, బాబాసాయిగూడ
‘తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే పెద్దపల్లికి విరివిగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన..మళ్లీ గెలిపిస్తే అద్దంలా తీర్చిదిద్దుతా..’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య ర్థి దాసరి మనోహర్రె
ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హామీ ఇచ్చారు. బోయినపల్లి మండలం మల్కాపూర్, తడగొండ, అనంతపల్లి
శంలోని వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న అక్కడి ప్రజలకు ఫించన్ రూ.2016, రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు.