Minister Malla reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా కులవృత్తులకు చేయుతనందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు.
Minister Talasani | తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజల కోరుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.
Niranjan Reddy | నియోజకవర్గంలో సాగునీళ్లను తీసుకువచ్చి తీసుకువచ్చి బతుకుదెరువుకు బాటలు వేశానని.. తాను మాట్లాడే ప్రతిమాట.. చేసే ప్రతి పని రేపటి భవిష్యత్తు.. బతుకుదెరువు కోసమేనని మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ నియోజకవర�
గడిచిన పదేండ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని మంచి చేస్తున్న బీఆర్ఎస్కు అండగా నిలవాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని పనులను కూడా ఎన్నో చేశామన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. కేసీఆర్ సర్కార్ మళ్లీ రావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మొద్దని, కర్ణాటక రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇవ్వడానికే దిక్కులేదని బీఆర్ఎస్ భువనగరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్, భువనగిరి మండలాల్లోని పలు గ్రామ�
ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్సే అని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని గానుగుపల్లి, మహ్మదాపురం, గట్ల మల్లేపల్లి, తుమ్మలప�
అరవయ్యేండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, నరెడ్లగూడ, పోలారం, పోతుగల్, లక్ష్మారావుగూడ, వెంక�
ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ధర్మం వైపు నిలబడండి, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మద్దతు తెలిపి మరింత అభివృద్ధ్ది జరిగేలా చూడండి అంటూ బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిర�
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఇప్పించిందే ఆయన అని, ముస్లింల ఓట�
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే మునుగుడేనని, కష్టాలు, కన్నీళ్లు తప్ప మిగిలేది ఏమీ లేదని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ విమర్శించారు. ఎన్నికలు వచ్చాయని ఎలాగైనా గెలవాలని అన్నీ మోసప�
“ఐదేళ్లకోసారి గ్రామాలకు వచ్చిపోయేవాళ్లు ఎన్నికల టూరిస్టులు. ఏం చేస్తారో చెప్పకుండా మాయమాటలు చెప్పి, మోసం చేస్తున్నరు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని పెద్ద స్కెచ్చే వేస్తున్నరు. అలాంటి వారిని నమ