‘నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజల వెంటే ఉంటా’ అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలో ఇంటింటి ప్రచారం చేశారు.
ప్రజల నుంచి బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మిమోస పోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అ�
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని సదర్శాపురం, దాచారంలో ఎన
కాంగ్రెస్కు ఓటు వేస్తే మిగిలేది కన్నీళ్లేనని ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలో పరిధిలోని దాద్పల్లి, చీదేడు, రంగాపూర్, ఎల్లమ్మతండా, బోడకొండ తదితర గ్రామాల్లో బుధవారం ఎన్నికల
తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సింగా
ఇచ్చిన మాట ప్రకారం గుండాల మండలాన్ని జనగామ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి కలిపామని, నియోజకవర్గంలో మొదటిసారిగా గుండాలకే కాళేశ్వరం నీళ్లు వచ్చాయని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పదేండ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వివరించేందుకు వేములవాడకు వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పిల�
కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి పోసవద్దని, ఎన్నికలు కాకముందే ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడే నాయకులతో ఏమీ కాదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని �
Minister Satyavati Rathode | ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలకు మోసపోయి ఓటేస్లే గోసపడతామని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వనిది తెలంగాణలో ఇస్తారా ? ఒక్కసారి ప్రజలు ఆలోచి�
Minister Sabita Indra Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ జరుగలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మ
Ponnala Lakshmaiah | మున్నూరుకాపులు నమ్మకానికి ప్రతీకలని, మాట ఇస్తే మడమ తిప్పరని, మాట మరువరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అన్నారు.
Minister Niranjan Reddy | కరువునేల వనపర్తిలో సాగునీటితో సస్యశ్యామలం చేశాను. వానలు కురవకపోయినా ప్రాజెక్టుల ద్వారా పంటలు పండే విధంగా సాగునీళ్లు తీసుకువచ్చానని, మిట్ట ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పొలాలకు మినీ లిఫ్ట్ లను ఏర్పా�