Minister Errabelli | అభివృద్ధి, సంక్షేమం కొనసాగేందుకు మరోసారి తనను ఆశీర్వదించాలని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ప్రజలను కోరారు. ఎన్నికల �
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి రోజూ నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.
ఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఆదరించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండలంలోని పొచ్చెర, కుచులాపూర్, ధన్నూర్(బీ), కన్గుట్ట, కౌఠ(బీ) గ్రామాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులతో కల
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ అంధకారమేనని బీఆర్ఎస్ అభ్య ర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని చెన్నాయి పాలెం, గుడ్డితండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించా�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమమని, పనిచేసే ప్రభుత్వానికే మద్దతు పలుకాలని జగిత్యాల అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో వార సంత జరిగే అంగడి గద్దెల ప�
కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని అసమర్థ నాయకుడు బీజేపీ ఎంపీ సోయం బాపురావు అని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కేఆర్కే, పిట్టలవాడ
‘నేను మీ బిడ్డను. మీ వెంటే ఉంటా.. తోడై నిలుస్తా. ఒకసారి ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని’ కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
గులాబీ జెండ.. నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ�
‘బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం.. మరోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.. ఒక వేళ కాంగ్రెస్, బీజేపీకి అవకాశ
20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలోనే చేశానని, మళ్లీ ఆశీర్వాదిస్తే పూర్తి స్థాయిలో మండలాన్ని అభివృద్ధి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని తిప్పర్తి, మర్రిగూడెం, గడ�
నియోజకవర్గంలోని ప్రజలే తన బలం.. బలగం అని బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.