తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అన్ని వర్గాల్లో సంతోషం నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనని, 24 గంటల కరెంట్, పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటితో నేడు వ్యవసాయం పండు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రామగుండానికి వస్తున్నారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టిన ఆయన, అప్పటి నుంచి రాష్ట్ర వ్య�
Minister Srinivas Goud | కుల, మతాల పేరిట చిచ్చుపెట్టేవారితో జాగ్రత్తగా ఉండాలని మహబూబ్నగర్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్గౌడ్ (Minister Srinivas Goud)సూచించారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎన్నికల �
Minister Puvvada | ఖమ్మం ప్రజలందరూ అభివృద్ధి వెంటే ఉన్నందున్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపును మరెవ్వరూ ఆపలేరనిరవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada) తేల్చిచెప్పార�
Minister Sathyawathi | గతంలో ఉన్న మానుకోటకు ఇప్పుడు ఉన్న మానుకోటకు బేరీజు వేసుకోవాలి. దశాబ్దాలపాటు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(M
Etamatam | ఎన్నికల ప్రచారం ముగిసేందుకు ఇంకా పట్టుమని వారం రోజులు కూడా లేదు. మరి ఇంకెప్పుడు ప్రచారానికి వెళ్తారని డబుల్ ఇంజిన్ పార్టీలో కిషన్రెడ్డి గురించి సీరియస్గా చర్చ జరుగుతున్నది. ‘అసలు ఆయనకు ప్రచారా�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పేదప్రజలను పట్టించుకున్న వారే లేరని, మళ్లా కాంగ్రెస్కు ఓటేస్తే ఆకలి బతుకులే మిగులుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 3,4,16,17,18,19, 20వ వార్డుల్ల�
‘గుర్తూ గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో.. కారు గుర్తుకే మన ఓటు.’ అంటూ ఏ గల్లీకి వెళ్లినా మైకులు, నినాదాలు హోరెత్తుతున్నాయి. గులాబీ శ్రేణులన్నీ వీధుల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.
‘నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజల వెంటే ఉంటా’ అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలో ఇంటింటి ప్రచారం చేశారు.
ప్రజల నుంచి బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మిమోస పోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అ�
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని సదర్శాపురం, దాచారంలో ఎన