Minister Gangula | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీకి, ఆంధ్ర నాయకులకు గులాములని, వారి మాయ మాటలు నమ్మి మోసపోతే తెలంగాణ అంధకారం అవుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కొత్త�
Minister Talasani | అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. అమీర్పేట(Ameerpet)లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా అభివృద్ధి, సంక్షేమంపైనే ఉందని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు కరీంనగర్ అభివృద్ధిపై ఏమాత్రం కూడా పట్టింపు లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ �
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు భూమాఫియాలో భాగస్వాములని, వారి మాటలను ప్రజలు నమ్మవద్దని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని గుంటూర్
Minister KTR | కరెంట్ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్(Congress) వాళ్లకు సిగ్గు, శరం, ఇజ్జత్ ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) ఆ పార్టీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఎన్నికల ప్రచారంల�
Minister KTR | వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar reddy) విజయం సాధిస్తారని, రఘునందన్ రావు ఓటమి ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. దుబ్బాక నియోజకవర్గ�
Minister Gangula | బీజేపీ(BJP) పార్టీలో టికెట్లు ఇస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన వ్యక్తి బండి సంజయ్(Bandi Sanjay) అని, ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు మళ్లీ వస్తున్నాడని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గం
ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్, ముప్పారం గ్రామా ల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం �
కాంగ్రెస్కు ఓటేస్తే చివరికి మిగిలేది కన్నీళ్లేనని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, కేసీతండా, మాల్, నల్లవెల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో ఆయన
బోథ్ను ఆదర్శంగా తీ ర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అ న్నారు. సిరికొండ మండలకేంద్రంలో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సోమవారం ఇం టింటా ప్రచారం న
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 3గంటలక�
తొమ్మిదిన్నరేండ్లలో సాగర్ ఎడమ కాల్వ ద్వారా 18 సార్లు తమ ప్రభుత్వం పంటలకు సాగు నీరు ఇచ్చింది. రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా నల్లగొండ. రైస్ మిల్లుల కేంద్రంగా దేశానికే అన్నం పెడుతున్న ఘన�
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసి చూపించా మని మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజల కోసం పని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే 3 కొట్లాటలు, 6 కేసులు అన్నట్లు పరిస్థితి తయారవుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ