నేను మీ సేవకుడిని. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తో మీ ముందుకు వచ్చా. ఆశీర్వదించండి. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తా. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కోసం పనిచేస్తానని’ వేములవాడ అభ్యర్థి చల్
కాంగ్రెస్ ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులపై హస్తం నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. మొన్ననే కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఒకరు.. అధికార పార్టీకి చెందిన ముగ్గురు
రాష్ట్రంలోని ఇంటింటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి జరుగుతున్నదని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి
నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న చరిత్ర కలిగిన బీజేపీకి, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న భావనలో ఉన్న కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల�
అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మరోమారు సీఎం కావాలని అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అ న్నారు. ఆదివారం మండలంలోని తేనెపల్లి తండా, తేనెపల్లి, ముల్కలపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్�
‘అధికారం కోసమే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని.. ఆ పార్టీల నాయకులు చెప్పే అబద్ధాలను నమ్మకం డి.. తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ హయాం లో జరిగిన అభివృద్ధి చూడండి’.. అని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీ�
“స్వరాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోతే, తెలంగాణ మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లోకి పోయి ఆగమైతది. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరైతది. కాపాడుకోవడం మనందరి బాధ్యత. పదేండ్ల కేసీఆర్ పాలన, అభివృద్ధ�
అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం దుద్యాల మండలంలోని హకీంపేట గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ఇ
ఎవ్వరెన్ని కుట్రలు పన్నినా నకిరేకల్లో ఎగిరేది గులాబీ జెండానని నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ 10, 11 వ వార్డుల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.