KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎండ వేడిమికి కాస్త విరామం తీసుకొని తన విలువైన సమయాన్ని పాఠశాల పిల్లలతో సరదాగా గడిపారు.
కొంతమంది విద్యార్థినులతో కలిసి స్థానిక ఫ్రూట్జ్యూస్ షాప్లో ఆరోగ్యకరమైన తాజా పండ్ల రసాన్ని తాగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
In the sweltering heat, a small break to refresh with a healthy fresh fruit juice & some banter with kids
Best part of the day 👇😊 pic.twitter.com/ZJGqWXLUeS
— KTR (@KTRBRS) April 5, 2024
Also Read..
Shanthi Swaroop | తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత
Hemant Soren | లోక్సభ ఎన్నికల్లో పోటీకి హేమంత్ సోరెన్ దూరం..!
S Jaishankar | ఎన్నికల గురించి వాళ్లు మాకు చెప్పాల్సిన పనిలేదు.. ఐరాసకు భారత్ ధీటైన సమాధానం