Minister Koppula | ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడు పెంచింది. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి, చే�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలతోపాటు గజ్వేల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada sabha) నిర్వహించనున్నారు.
నగర శివారు మున్సిపాలిటీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
సిరిసిల్ల జిల్లాలో కారు జోరుమీదున్నది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా టాప్గేర్లో దూసుకెళ్తున్నది. ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభలు.. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేట�
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న రైతు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయగూడెం, అంజనపల్లి, రాగడప, పలుగు తండ�
నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనులు కొనసాగాలంటే తానను మరోసారి ఆశీర్వదించాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని పీపల్పహడ్, దేవలమ్మనాగారం, కోయ్యలగూడెం, ఎల్లంబాయి, మల్కాపుర
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం కార్మిక క్షేత్రమైన సిరిసిల్లకు రానున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగి
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్లేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం ఆమె మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్నాయక్తో కలిసి మం�
ఎన్నికలు రావడంతో అధికారం కోసం కాంగ్రెస్ నేతలు వలస పక్షులను ఇక్కడికి పంపారని, వారి మాటలను ప్రజలు న మ్మొద్దని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
పేదల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డి అన్నా రు. సోమవారం తాండూరు మండలంలోని గౌతాపూర్, చెంగోల్, చింతామణి పట్ట ణ�
ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరారు. సోమవారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పర్యటించగా ఆయనకు స�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధోగతి పాలవుతుందని, కరెంట్తోపాటు రైతుబంధు, రైతు బీమా, పింఛన్ పథకాలు ఆగిపోతాయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న వారిని గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని భగత�
రాష్ట్రంలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు