Minister Sabhita Indrareddy | చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు వినూత్నంగా భోదిస్తు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabhita Indra reddy) అన్నారు.
Minister Jagadish reddy | పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి జిల్లా గ్రంథాలయానికి వస్తున్న యువతకు సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) ప్రకటించారు.
కొడుకుకు 10వ తరగతి ఫలితాలలో 9.5 వచ్చినా, తల్లి మొహంలో విచారం చూసి ధైర్యం చె ప్పి, అయినా మంచి మార్కులే వచ్చా యి కదా? అని అంటే.. ఏం మంచి, మా చిన్నప్పటి చదువులు కాదు కదా? 10/10 రావాలని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నది.
విద్యతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనకబడిపోతున్నారు. ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే క
ఒక సమాజానికి విద్య, ఆరోగ్యం రెండూ అత్యంత ప్రధానమైనవి. ఇవి రెండూ ఒకదానిని ఇంకొకటి ప్రభావితం చేస్తాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్య, ఆరోగ్య రంగాలలో ఎంతో ప్రగతి చోటుచేసుకుంది.
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ
అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్ని రంగాలతోపాటు అత్యంత ప్రధానమైన విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నది. గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్
విద్య, వైద్యారోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళికాభివృద్ధి సంఘం �
ఉమ్మడి రాష్ట్రంలో పట్టిన ‘దారి’ద్య్రం.. స్వపరిపాలనలో తొలగిపోయింది. మెరుగైన రవాణా వ్యవస్థతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్న స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో రూ. వేల కోట్ల నిధులు వెచ్చించ�
నాటి జలదృశ్యం నుంచి నేటి సుజల దృశ్యం వరకు బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం అనన్యసామాన్యంగా, అప్రతిహతంగా దూసుకుపోతున్నదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇదంతా సమర్థవంతమైన సీ
రహీమా ఖుషీ.. మయన్మార్లోని కుతూపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్న పేద రోహింగ్యా కుటుంబంలో పుట్టింది. అక్కడి క్యాంప్ స్కూల్లోనే ఐదో తరగతి వరకు చదివింది. రోహింగ్యా మహిళల దుస్థితిని కళ్లారా చూసిన �
CM KCR | ‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. ఇవీ మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మ�
తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన చదువులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఉన్నత విద్య అభ్యసనకు రాష్ర్టాన్ని ఎంపిక చేసుకొంటున్నారు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నా�