విద్యార్ధులకు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాల(టీఎల్ఎం)తో బోధించాల ని విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూ చించారు. ప్రతి విద్యార్థికీ ద్విత్వక్షరాలు, చతుర్విద ప్రక్రియలు నేర్పించాలని, రా యడంతోపాటు అక్షరాలను
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
పేద విద్యార్థులకు తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి తెలిపారు.
కరోనాతో అస్తవ్యస్తంగా మారిన విద్యావ్యవస్థ గాడిన పడింది. గత రెండేండ్లుగా గందరగోళంగా తయారైన విద్యారంగానికి రాబోయే కొత్త విద్యా సంవత్సరంలో నవోదయం రానున్నది. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జే�
CJI Chandrachud | అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు తనను కలిచివేస్తున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ బాంబే ద
విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ బాటలు వేస్తున్నది. రాష్ట ప్రభుత్వం ఈ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుండగా, నైపుణ్యం ఉంటే చాలు.. స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కల్పిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై త్వరగా తేల్చాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి వ
గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు పథకాల గురించి మంత్రి కేటీఆర్ శాసససభలో శనివారం వివరించారు. పథకాల లబ్ధిదారులు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాల గురించి మాట్లాడారు.
నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్యనందించడమే కేసీఆర్ సర్కారు అభిమతమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సర్కారు బడుల్లో సకల సౌలతులు కల్పించేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్
తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కస్ర నయాబాదిలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.22 లక్షలతో అభివృద్ధి చేస�
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అన