విద్య, వైద్యారోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళికాభివృద్ధి సంఘం �
ఉమ్మడి రాష్ట్రంలో పట్టిన ‘దారి’ద్య్రం.. స్వపరిపాలనలో తొలగిపోయింది. మెరుగైన రవాణా వ్యవస్థతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్న స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో రూ. వేల కోట్ల నిధులు వెచ్చించ�
నాటి జలదృశ్యం నుంచి నేటి సుజల దృశ్యం వరకు బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం అనన్యసామాన్యంగా, అప్రతిహతంగా దూసుకుపోతున్నదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇదంతా సమర్థవంతమైన సీ
రహీమా ఖుషీ.. మయన్మార్లోని కుతూపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్న పేద రోహింగ్యా కుటుంబంలో పుట్టింది. అక్కడి క్యాంప్ స్కూల్లోనే ఐదో తరగతి వరకు చదివింది. రోహింగ్యా మహిళల దుస్థితిని కళ్లారా చూసిన �
CM KCR | ‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. ఇవీ మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మ�
తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన చదువులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఉన్నత విద్య అభ్యసనకు రాష్ర్టాన్ని ఎంపిక చేసుకొంటున్నారు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నా�
ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించటానికి మండల విద్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జోన్ పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 11 ప్రభుత�
Osmania University |ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టన్స్ ఎడ్యుకేషన్ (ఓయూ పీజీఆర్ఆర్సీడీఈ) ఈ ఏడాది నుంచి 70 కోర్సులను నిర్వహించనున్నది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూ
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
ఉన్నత విద్యలో తెలంగాణ ఉన్నత విద్యామండలి దేశంలోని అన్ని రాష్ర్టాలకు రోల్మాడల్గా నిలుస్తున్నదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) డైరెక్టర్ ప్రొఫెస�
దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు.