ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించటానికి మండల విద్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జోన్ పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 11 ప్రభుత�
Osmania University |ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టన్స్ ఎడ్యుకేషన్ (ఓయూ పీజీఆర్ఆర్సీడీఈ) ఈ ఏడాది నుంచి 70 కోర్సులను నిర్వహించనున్నది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూ
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
ఉన్నత విద్యలో తెలంగాణ ఉన్నత విద్యామండలి దేశంలోని అన్ని రాష్ర్టాలకు రోల్మాడల్గా నిలుస్తున్నదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) డైరెక్టర్ ప్రొఫెస�
దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు.
ప్రజారంజక పాలనతో గుండెగుండెకూ చేరువైన బీఆర్ఎస్, మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షలకుపైగా సభ్యత్వాలతో రికార్డు సృష్టించిన ఆ పార్టీ, పల్లెల్లో గులాబీ జాతర న
తొమ్మిదేండ్ల స్వరాష్ట్ర పాలనకు సరిగ్గా మరో మూడు నెలల దూరం. కానీ, రాష్ట్రం వచ్చేనాటికి ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరిస్థితులకు, నేటి ప్రగతి పరుగులకు ఎంతో తేడా.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లా దశ మారుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తూ సంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. ఫలితంగా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుత�
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) ఫలితాలు ఈ నెల 16న విడుదల కానున్నాయి. గేట్ ద్వారా ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందవచ్చు.
UGC Chariman | దేశంలో విదేశీ వర్సిటీలకు చెందిన క్యాంపస్లను ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ ఎం జగదీశ్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆస్ట్రే
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు గురుతర బాధ్యత నిర్వర్తించారు. ఉపాధ్యాయులుగా మారి తోటివారికి తమదైనశైలిలో పాఠాలు బోధించి ఆకట్టుకున్నారు.