టెన్త్ క్లాస్ అయిపోయే ఈ టైంలో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల మదిలో మెదిలే మొదటి ఆలోచన, ఏ కాలేజీలో చేరాలి, ఏ గ్రూపు తీసుకోవాలి, ఏ గ్రూపునకు భవిష్యత్తులో డిమాండు ఉంటుంది? ఏ గ్రూపులో చేరితే త్వరగా స్థిరపడొచ
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నారు. అంతేకాకుండా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడానికి జీహెచ్ఎం�
భారతదేశంలోని విద్యా సంస్థల్లో లైంగిక విద్య ఇంకా మొక్కుబడిగానే సాగిపోతున్నది. ఉపాధ్యాయులు కూడా తటపటాయిస్తూనే బోధిస్తున్నారు. ఈ పరిస్థితికి సవాలు విసురుతూ డాక్టర్ తనయా నరేంద్ర ‘డాక్టర్ క్యుటెరస్: ఎవ�
‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనుల జీవితాలు వెలుగు లీనుతున్నాయి. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలుగా మార్చింది. గిరిజనులు ఆత్మాభిమానంతో సంత�
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని ఎస్ఐ హరిశంకర్గౌడ్, కర్కల్పహాడ్ ఎంపీటీసీ పాత్లావత్ లచ్చిరాంనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామంలో నిర్వహించిన వీపీఎల్-3 క్ర
రాష్ట్ర రాజధానుల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్స్ను జిల్లాల్లో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ మేరకు ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీలు.
భీంపూర్ మండలకేంద్రానికి 35 కిలోమీటర్ల దూరాన మహారాష్ట్ర సరిహద్దున ఉన్న కరంజి(టీ) పంచాయతీ ప్రత్యేక రాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీకి రాజులవాడి అనే గుట్టమీద ఉన్న గిరిజన గ్రామం అనుబంధం ఉన్నద
వసతి గృహాల విద్యార్థులకు మంచి విద్యనందించాలని ఎమ్మెల్సీ యా దవరెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో గురువారం 6వ స్థాయీ సంఘ సమావేశం జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మె�