విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ బాటలు వేస్తున్నది. రాష్ట ప్రభుత్వం ఈ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుండగా, నైపుణ్యం ఉంటే చాలు.. స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కల్పిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై త్వరగా తేల్చాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి వ
గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు పథకాల గురించి మంత్రి కేటీఆర్ శాసససభలో శనివారం వివరించారు. పథకాల లబ్ధిదారులు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాల గురించి మాట్లాడారు.
నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్యనందించడమే కేసీఆర్ సర్కారు అభిమతమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సర్కారు బడుల్లో సకల సౌలతులు కల్పించేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్
తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కస్ర నయాబాదిలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.22 లక్షలతో అభివృద్ధి చేస�
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అన
టెన్త్ క్లాస్ అయిపోయే ఈ టైంలో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల మదిలో మెదిలే మొదటి ఆలోచన, ఏ కాలేజీలో చేరాలి, ఏ గ్రూపు తీసుకోవాలి, ఏ గ్రూపునకు భవిష్యత్తులో డిమాండు ఉంటుంది? ఏ గ్రూపులో చేరితే త్వరగా స్థిరపడొచ
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నారు. అంతేకాకుండా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడానికి జీహెచ్ఎం�
భారతదేశంలోని విద్యా సంస్థల్లో లైంగిక విద్య ఇంకా మొక్కుబడిగానే సాగిపోతున్నది. ఉపాధ్యాయులు కూడా తటపటాయిస్తూనే బోధిస్తున్నారు. ఈ పరిస్థితికి సవాలు విసురుతూ డాక్టర్ తనయా నరేంద్ర ‘డాక్టర్ క్యుటెరస్: ఎవ�
‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనుల జీవితాలు వెలుగు లీనుతున్నాయి. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలుగా మార్చింది. గిరిజనులు ఆత్మాభిమానంతో సంత�