విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని ఎస్ఐ హరిశంకర్గౌడ్, కర్కల్పహాడ్ ఎంపీటీసీ పాత్లావత్ లచ్చిరాంనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామంలో నిర్వహించిన వీపీఎల్-3 క్ర
రాష్ట్ర రాజధానుల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్స్ను జిల్లాల్లో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ మేరకు ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీలు.
భీంపూర్ మండలకేంద్రానికి 35 కిలోమీటర్ల దూరాన మహారాష్ట్ర సరిహద్దున ఉన్న కరంజి(టీ) పంచాయతీ ప్రత్యేక రాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీకి రాజులవాడి అనే గుట్టమీద ఉన్న గిరిజన గ్రామం అనుబంధం ఉన్నద
వసతి గృహాల విద్యార్థులకు మంచి విద్యనందించాలని ఎమ్మెల్సీ యా దవరెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో గురువారం 6వ స్థాయీ సంఘ సమావేశం జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మె�
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. సేవా ప్రవృత్తిని అభిరుచిగా మార్చుకుని ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు స్ట్రీట్