అనగనగా కథల్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఎవరు ఏ వేళలో ఆకలితో వెళ్లినా లేదనకుండా కడుపు నింపుతుంది. ప్రేమగా మాట్లాడుతుంది. తన కష్టాన్నీ కన్నీళ్లను మాత్రం బయటికి తెలియనివ్వదు. కేరళలోని శ్రీపథ్కు చెందిన �
నేనొక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నాను. నా వయసు పద్దెనిమిది. ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండేండ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయాను. నేను ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను గారాబంగా చూసుకునేవారు. క
అన్నింటా బెస్ట్ అనిపిస్తున్న భాగ్యనగరం.. దేశంలోనే అత్యంత ఉత్తమ నివాసయోగ్య నగరంగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా నివాసయోగ్య నగరాలపై అధ్యయనం చేసిన మెర్సర్ సంస్థ నివేదికలో వరుసగా ఐదు పర్యాయాలు మెరుగ
MLC Kavitha | చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్గూడకు చెందిన హారికకు అండగా
తరగతి, సబ్జెక్టు వారీగా కనీస సామర్థ్యాల సాధన నుంచి తరగ తి స్థాయి సామర్థ్యాలను సాధించడానికి కృషి చేయా లనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్ర మాన్ని రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం న�
ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన దండారీ ఉత్సవాల ముగింపు�
Academic Calendar 2022- 23 | హైదరాబాద్ : వివిధ యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల షెడ్యూళ్లకు సంబంధించిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకాడమిక్ క్యాలెండర్ను �
Varun Gandhi | చదువు వ్యాపారం కాదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫీజు చెల్లించనందుకు పరీక్షలు రాసేందుకు అనుమతించకపోవడంతో విలపిస్తున్న ఓ బాలిక
విద్య, వైద్యానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం లేకపోతే కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా ప్రైవేట్ సంస్థలకు దారబోయాల్సి వస్తుంద�
ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన విద్యా సామర్థ్యాలను సాధించడానికి ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో విద�
చంద్రకళ..! కష్టాలు చుట్టుముట్టినవారికి ఆమె ఓ రోల్ మాడల్. ఓ వైపు మంచానపడ్డ భర్తను సాకుతూ.. మరోవైపు ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన స్ఫూర్తి కెరటం. ఆమెది నలమల అటవీ ప్రాంతంలోని నాగర్కర్న�
యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతో కనీసం చర్చలు జరపకుండా ఫీజులు పెంచడమే విద్యార్థుల ఆగ్రహానికి కారణం. ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న ఫీజుల్లో ఒకేసారి 400 శాతం పెంచారు. భారీస్థాయిలో ఫీజులు పెంచేటప్పుడు యూన
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్మార్ట్ క్లాస్' పథకం అటకెక్కింది. పలు జిల్లాల్లో విద్యుత్తు కోతలతో పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం నిరర్థకంగా మారింది. సాంకేతిక అభివృద్
Music | సంగీతానికి, పరీక్షల్లో విద్యార్థుల మార్కులకు ప్రత్యక్ష సంబంధం ఉందంటారు నిపుణులు. మిగిలినవారితో పోలిస్తే.. సంగీతాన్ని ఆస్వాదిస్తూ చదువుకునేవారు పరీక్షలు బాగా రాసి, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారట.