ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్స్థాయిలో విద్యను అందిస్తోంది. సీఎంకేసీఆర్ ప్రకటించిన కేజీటూ పీజీ ఉచిత విద్యలో భాగంగా వివిధ గురుకుల పాఠశాలల సంఖ్య పెంచి �
సరస్వతీనిలయం తెలంగాణ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలో జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గం స�
గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో ఉన్న చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల స్వచ్ఛ పాఠశాల/�
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించినవి 463 తొలగించినవి 297 మరమ్మత్తులు చేస్తున్నవి 166 ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్లు, భవనాలశాఖ చర్యలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల్లో నిత్యం
చదువుల ఖర్చులు తడిసి మోపెడు మధ్య తరగతిపై ఫీజుల దరువు ఆదాయానికి మించిన వ్యయం ద్రవ్యోల్బణంతో మరింత దుర్భరం పది పదిహేనేండ్ల క్రితం పిల్లల పెంపకాన్ని ఎవరూ పెద్దభారంగా భావించేవారు కాదు. అంతకుముందు రోజుల్లో
న్యూఢిల్లీ, ఆగస్టు 19: పౌరులకు ప్రభుత్వం కల్పించాల్సిన విద్య, వైద్యం, పౌష్ఠికాహారం, గృహవసతి లాంటివి కనీస సదుపాయాలేనని, అవి ఉచితాలు కాద ని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ ఉద్ఘాటించారు. వాటిని పొందే హక్కు సంపన్
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
హైదరాబాద్, ఆగస్టు 10: ఇంజినీరింగ్ సేవలు అందిస్తున్న క్వాలిటెస్ట్..హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంస్థ జెన్క్యూను కొనుగోలు చేసింది. భారత్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఈ క�
పెరిగిన మౌలిక సదుపాయాలు, వసతులు సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పట్టణ జనాభా, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్ర�
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్య కమిషరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న పీఎం ప్రసన్నలతపై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కోటాలో జూనియర్ �
ప్రభుత్వ బడులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలుగుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం అహ్మదీపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతిని పురస్కర�
విద్యార్థులకు చదువే ఆయుధమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో కలుషిత ఆహారానికి ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషితం లేకుండా నాణ్యమైన ఆహారం అందించే సత్తా ఫుడ్ అండ