ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
హైదరాబాద్, ఆగస్టు 10: ఇంజినీరింగ్ సేవలు అందిస్తున్న క్వాలిటెస్ట్..హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంస్థ జెన్క్యూను కొనుగోలు చేసింది. భారత్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఈ క�
పెరిగిన మౌలిక సదుపాయాలు, వసతులు సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పట్టణ జనాభా, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్ర�
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్య కమిషరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న పీఎం ప్రసన్నలతపై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కోటాలో జూనియర్ �
ప్రభుత్వ బడులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలుగుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం అహ్మదీపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతిని పురస్కర�
విద్యార్థులకు చదువే ఆయుధమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో కలుషిత ఆహారానికి ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషితం లేకుండా నాణ్యమైన ఆహారం అందించే సత్తా ఫుడ్ అండ
మహబూబ్ నగర్ : చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. అందులో భాగంగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా గురుకులాలు, ఆదర్శ పాఠశాలలను ఏర్పా టు �
మానవజాతి సంపూర్ణ వికాసానికి విద్యే మూలమని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యను వ్యాపారంలా చూస్తున్న ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.
సర్కారు చదువులంటేనే చీదరించుకునే పరిస్థితుల నుంచి.. గురుకులాల్లో సీట్ల కోసం తల్లిదండ్రులు కిలోమీటర్ల కొద్ది నిలబడే పరిస్థితి వచ్చింది. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు కనిప
దేశవ్యాప్తంగా ఈ నెల 9న నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. తెలుగు, మరాఠి పేపర్లలో నెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నది. కానీ, అదేరోజు ఏపీ
మన ఊరు- మన బడి, మన బడి-మనబస్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యా జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికార