రాష్ట్రంలో చదివేందుకు ఇతర రాష్ర్టాల విద్యార్థులు తరలివస్తున్నారు. ప్రత్యేకించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది 99 మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో ప్రవ�
డిగ్రీ కాలేజీల్లో సత్ఫలితాలిస్తున్న క్లస్టర్ విధానం ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ అమలవుతున్నది. ఈ ఏడాది నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 3 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మాసబ్ట్యాంక్,రామంతాపూర్ పాలిట�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడంలో ఎందు కు అలసత్వం వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్ రావు హెడ్మాస్టర్, ఉపాధ్�
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) స్వల్పకా
తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో ప్రమాణాలను పెంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నేటి తరం యువత అందిపుచ్చుకునేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్బా పాఠశాలలు నిలయాలుగా మా రాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నది.
అనగనగా కథల్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఎవరు ఏ వేళలో ఆకలితో వెళ్లినా లేదనకుండా కడుపు నింపుతుంది. ప్రేమగా మాట్లాడుతుంది. తన కష్టాన్నీ కన్నీళ్లను మాత్రం బయటికి తెలియనివ్వదు. కేరళలోని శ్రీపథ్కు చెందిన �
నేనొక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నాను. నా వయసు పద్దెనిమిది. ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండేండ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయాను. నేను ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను గారాబంగా చూసుకునేవారు. క