మహబూబ్ నగర్ : చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. అందులో భాగంగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా గురుకులాలు, ఆదర్శ పాఠశాలలను ఏర్పా టు �
మానవజాతి సంపూర్ణ వికాసానికి విద్యే మూలమని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యను వ్యాపారంలా చూస్తున్న ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.
సర్కారు చదువులంటేనే చీదరించుకునే పరిస్థితుల నుంచి.. గురుకులాల్లో సీట్ల కోసం తల్లిదండ్రులు కిలోమీటర్ల కొద్ది నిలబడే పరిస్థితి వచ్చింది. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు కనిప
దేశవ్యాప్తంగా ఈ నెల 9న నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. తెలుగు, మరాఠి పేపర్లలో నెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నది. కానీ, అదేరోజు ఏపీ
మన ఊరు- మన బడి, మన బడి-మనబస్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ పూర్తి చేసిన పాఠశాలల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యా జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికార
పేద విద్యార్థులకు విద్యతోపాటు భోజన వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో నాణ్యమైన బోధనతోపాటు ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప
మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్నగర్, కక్కులూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. �
మహబూబ్నగర్ : ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ పాఠశాలకు వెళ్లలేకపోయిన విజయ్ కుమార్ అనే బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద మొరపెట్టుకున
రాష్ట్రంలో విద్య, వైద్యం సీఎం కేసీఆర్కు రెండు కళ్లని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, బస్తీ దవాఖానలను
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నోటిఫిక�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింద�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి తాళ్లూరి ట్రస్టు బాధ్యుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడె