పేద విద్యార్థులకు విద్యతోపాటు భోజన వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో నాణ్యమైన బోధనతోపాటు ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప
మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్నగర్, కక్కులూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. �
మహబూబ్నగర్ : ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ పాఠశాలకు వెళ్లలేకపోయిన విజయ్ కుమార్ అనే బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద మొరపెట్టుకున
రాష్ట్రంలో విద్య, వైద్యం సీఎం కేసీఆర్కు రెండు కళ్లని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, బస్తీ దవాఖానలను
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నోటిఫిక�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింద�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి తాళ్లూరి ట్రస్టు బాధ్యుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడె
విద్య, వైద్యరంగాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం
నీట్-పీజీ ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహణకు పరిమితి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. విద్య, ప్రజారోగ్యం అంశాల్లో రాజీపడి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించొద్దని సూచించింది. జస్ట�
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అనుసంధాన కర్తగా వ్యవహరించడంతో వందలాది ఇటుక బట్టీల పిల్లలు విద్య ను అభ్యసిస్తున్నారు. వారంతా విద్యాసంవత్సరం కోల్పోకుండా ఆరు నెలలు తెలంగాణ, ఆరు నెలలు ఒడిశా రాష్ట్రం�
ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు మరింత అభివృద్ధి చెందుతున్నాయని, తల్లిదండ్రులపై ఫీజుల భారం లేకుండా ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భోలక్�
గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ను తగ్గించడం, బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జ
ప్రతీ తెలంగాణ బిడ్డ సంతోషపడాల్సిన సందర్భమిది ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర
డిగ్రీ, పీజీలకు బదులుగా ఇకపై లెవల్స్ సరికొత్త డ్రాఫ్ట్ను రూపొందించిన కేంద్రం నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రేమ్వర్క్ను విడుదల చేసిన యూజీసీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యలో లెవల్సే