తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో ప్రమాణాలను పెంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నేటి తరం యువత అందిపుచ్చుకునేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్బా పాఠశాలలు నిలయాలుగా మా రాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నది.
అనగనగా కథల్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఎవరు ఏ వేళలో ఆకలితో వెళ్లినా లేదనకుండా కడుపు నింపుతుంది. ప్రేమగా మాట్లాడుతుంది. తన కష్టాన్నీ కన్నీళ్లను మాత్రం బయటికి తెలియనివ్వదు. కేరళలోని శ్రీపథ్కు చెందిన �
నేనొక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నాను. నా వయసు పద్దెనిమిది. ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండేండ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయాను. నేను ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను గారాబంగా చూసుకునేవారు. క
అన్నింటా బెస్ట్ అనిపిస్తున్న భాగ్యనగరం.. దేశంలోనే అత్యంత ఉత్తమ నివాసయోగ్య నగరంగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా నివాసయోగ్య నగరాలపై అధ్యయనం చేసిన మెర్సర్ సంస్థ నివేదికలో వరుసగా ఐదు పర్యాయాలు మెరుగ
MLC Kavitha | చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్గూడకు చెందిన హారికకు అండగా
తరగతి, సబ్జెక్టు వారీగా కనీస సామర్థ్యాల సాధన నుంచి తరగ తి స్థాయి సామర్థ్యాలను సాధించడానికి కృషి చేయా లనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్ర మాన్ని రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం న�
ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన దండారీ ఉత్సవాల ముగింపు�