తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్షత కొనసాగిస్తుంది. రాష్టానికి అన్ని ంటా నిధులను అందజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామ�
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు నిలయంగా మార్పు చెందుతున్నది. కేజీ నుంచి పీజీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో ఉత్తమ విద్యకు కేరాఫ్లా మారింది. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మ�
విద్య ద్వారానే ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమని.. భావితరాలకు బంగారు భవిష్యత్ అందించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి ద్వారా కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని వ్యవసాయ శాఖ
సాగు, తాగునీరు అందివ్వడంలో సఫలమైన సీఎం కేసీఆర్ అపర భగీరథుడని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అవంతీపురం వాటర్ గ్రీడ్ ట్రీట్మెంట
స్వస్తిక్ అనేది మన సంప్రదాయంలో శుభానికి సంకేతంగా ఉన్న ఒక చిహ్నం. ఇందులో కొన్ని విశిష్టతలను మనం గమనించవచ్చు. స్వస్తి కలిగించేది స్వస్తిక్. అంటే శుభాలను ప్రసాదించేది అని అర్థం. స్వస్తిక్లోని అన్ని కోణా
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గంగారాం అహిర్ అంగీకరించినట్టు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో (2023-24) ఏక�
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర�