స్వస్తిక్ అనేది మన సంప్రదాయంలో శుభానికి సంకేతంగా ఉన్న ఒక చిహ్నం. ఇందులో కొన్ని విశిష్టతలను మనం గమనించవచ్చు. స్వస్తి కలిగించేది స్వస్తిక్. అంటే శుభాలను ప్రసాదించేది అని అర్థం. స్వస్తిక్లోని అన్ని కోణా
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గంగారాం అహిర్ అంగీకరించినట్టు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో (2023-24) ఏక�
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకునేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ �
తెలంగాణ విశ్వవిద్యాలయం పరువును మంటగలిపి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వైస్చాన్సలర్ రవీందర్గుప్తాను ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేసి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పీడీఎస�
పాలిటెక్నిక్ కోర్సులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు, అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు సాంకేతిక విద్యామండలి ‘పాలిక్వెస్ట్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
రాష్ట్ర సర్కారు రికార్డు స్థాయిలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఉద్యోగార్థులు కూడా పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు సాధించాలనే తపనతో ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడ�
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు, 9వ వార్డులో, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చ�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత వి
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు రూ.12కోట్లతో నూతనంగా మంజూరైన డార్మిటరీ భవన నిర్మాణానిక�