చదువుతోనే గౌరవం.. చదువుకుంటే భవిత బంగారం.. చదువుని మళ్లీ కొనసాగిద్దాం... సమాజంలో మనమూ గుర్తింపు పొందుదాం.. అనే నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో దూరవిద్యా విధానాన్ని ప్�
సమైక్య పాలనలో నిర్వీర్యమైన విద్యావ్యస్థను బలోపేతం చేయడంతో పాటు దానిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Minister Jagadish Reddy | నాగరిక సమాజానికి విద్యనే గీటురాయి అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీపం చీకటిని పారద్రోలి వెలుగులు అందించిన చందంగానే విద్య మనిషి జీవితంలో వెలుగులు నింపుతుందని ఆయన స్పష్టం చేశారు. వర్ణ వ్
పాఠశాల గ్రంథాలయాలు సంస్కృతికి పునాదులు. ఒక జాతి చరిత్రను, సంస్కృతిని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందజేసే విజ్ఞాన నిధులు పాఠశాల గ్రంథాలయాలు. అలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పాఠశాల గ్రంథాలయాలు
ప్రపంచంలోని అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా పాకిస్థాన్కు (Pakistan) చెందిన కరాచీ (Karachi) నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో 169వ స్థానంలో ఉంది. లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాలు మాత్రమే కరాచీ కంటే
రాష్ట్రంలో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మండలంలోని వట్టెం గ్రామంలో రూ.50 లక్షలతో మన ఊరు-మన బడిలో భాగంగా నిర్మి�
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం �
ప్రస్తుత సమాజంలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా పేదలకు సమకూరుస్తున్నది. విద్యతోనే జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం బడుల్లో విద్యార్థ�
తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్షత కొనసాగిస్తుంది. రాష్టానికి అన్ని ంటా నిధులను అందజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామ�
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు నిలయంగా మార్పు చెందుతున్నది. కేజీ నుంచి పీజీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో ఉత్తమ విద్యకు కేరాఫ్లా మారింది. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మ�
విద్య ద్వారానే ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమని.. భావితరాలకు బంగారు భవిష్యత్ అందించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి ద్వారా కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని వ్యవసాయ శాఖ
సాగు, తాగునీరు అందివ్వడంలో సఫలమైన సీఎం కేసీఆర్ అపర భగీరథుడని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అవంతీపురం వాటర్ గ్రీడ్ ట్రీట్మెంట