రాష్ట్రంలోని కేజీబీవీలు చదువుల కోవెలలుగా రూపాంతరం చెందాయి. పేద.. బీద బిక్కీ.. బాలికలకు ఆశ్రయాన్నిస్తున్నాయి. మంచి భవిష్యత్తుకు బాటలేస్తున్నాయి.. ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాయి. చదువుకొనే చక్కటి వాతా�
సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో గ్లోబల్ ట్రీ సంస్థ అచీవర్స్ డైలాగ్స్ పేరుతో శనివారం యూకే వెళ్లే విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డ�
కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల కొద్దిరోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమయ్యారు. భద్రాద్రి జిల్లాకు ఆమె వచ్చి సరిగ్గా నెలరోజులైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప
విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు రాష్ట్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది విద్యార్థుల వికాసం కోసం రెండు కార్యక్రమాలు అమలు చేయనున్నది. ఇంటర్ విద్యార్థులు స్టార్టప్లు తయారు చేసేందుకు బిజినెస్ ఇన�
శాసన మండలి రేపటికి (Legislative council) వాయిదా పడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశమైన మండలిలో.. విద్య, వైద్యం, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుదీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
అనతి కాలంలోనే దేశానికి తెలంగాణ ఇన్నోవేషన్ క్యాపిటల్గా అవతరించిందని సింగపూర్కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఎన్టీయూ) వైస్ప్రెసిడెంట్ టిమ్ వైట్ కొనియాడారు.
చదువుతోనే గౌరవం.. చదువుకుంటే భవిత బంగారం.. చదువుని మళ్లీ కొనసాగిద్దాం... సమాజంలో మనమూ గుర్తింపు పొందుదాం.. అనే నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో దూరవిద్యా విధానాన్ని ప్�
సమైక్య పాలనలో నిర్వీర్యమైన విద్యావ్యస్థను బలోపేతం చేయడంతో పాటు దానిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Minister Jagadish Reddy | నాగరిక సమాజానికి విద్యనే గీటురాయి అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీపం చీకటిని పారద్రోలి వెలుగులు అందించిన చందంగానే విద్య మనిషి జీవితంలో వెలుగులు నింపుతుందని ఆయన స్పష్టం చేశారు. వర్ణ వ్
పాఠశాల గ్రంథాలయాలు సంస్కృతికి పునాదులు. ఒక జాతి చరిత్రను, సంస్కృతిని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందజేసే విజ్ఞాన నిధులు పాఠశాల గ్రంథాలయాలు. అలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పాఠశాల గ్రంథాలయాలు
ప్రపంచంలోని అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా పాకిస్థాన్కు (Pakistan) చెందిన కరాచీ (Karachi) నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో 169వ స్థానంలో ఉంది. లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాలు మాత్రమే కరాచీ కంటే
రాష్ట్రంలో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మండలంలోని వట్టెం గ్రామంలో రూ.50 లక్షలతో మన ఊరు-మన బడిలో భాగంగా నిర్మి�
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం �
ప్రస్తుత సమాజంలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా పేదలకు సమకూరుస్తున్నది. విద్యతోనే జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం బడుల్లో విద్యార్థ�