పాఠశాల విద్యలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పీఆర్సీ కమిటీని కోరింది.
Bombay high court | భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, ప్రస్తుతం అలాంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. రానురాను విద్య తన పవిత్రతను కోల్పోతోందని �
గత దశాబ్ద కాలంలో భారత్లో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్ధాల వినియోగం బాగా పెరిగిందని, ప్రజలు తమ సంపాదనలో పెద్దమొత్తం వీటికి ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. అదే సమయంలో విద్యపై ఖర్చు తగ్గింది.
Maratha Reservation: మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన ముసాయిదాకు మహారాష్ట్ర క్యాబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం ఏక�
‘విద్య, వైద్యం మా ప్రాధాన్యం. విద్యారంగానికి బడ్జెట్లో నిధుల వాటా పెంచుతాం. మొత్తం బడ్జెట్లో 15 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తాం..’ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. కానీ, తాజా ఓటాన్ అకౌంట్ బడ్
విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, కావలి అశోక్కుమార్ కోరారు.
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ర�
ఈతరానికి ఓ ప్రత్యేకత ఉంది. చదువుతో పాటు ఏదో ఒక ఆసక్తిని ప్రవృత్తిగా మార్చుకోగల తెలివి అపారం. చదువు పూర్తయ్యాక ఆ ప్రవృత్తినే వృత్తిగా మార్చుకొనే ధైర్యమూ ఎక్కువే. అందుకు ఉదాహరణ చెన్నైకి చెందిన కిరణ్మయి వీ�
అందోల్ నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాల్లో ముందుంచడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం అందోల్లోని పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి తనిఖీ చేశారు.
పాఠశాలలో లేదా కళాశాలలో గంటల తరబడి జరిగే తరగతులకు హాజరయ్యేందుకు రోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం మనలో చాలా మందికి విసుగును, బాధను కలిగించవచ్చు. కానీ, విద్యకు మన ఆయుర్దాయానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు తాజ
దేశంలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టాయి. 2022 డిసెంబర్తో పోల్చితే 2023 డిసెంబర్లో 16 శాతం పడిపోయినట్టు తేలింది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని కంపెనీలు ఆచితూచి అడుగులు వే�
సిద్దిపేట నేడు విద్య, వైద్యం సాగునీరు, వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంక్ను ప్రారంభించా�