గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్వో 4.45 కోట్ల క్లెయింలను సెటిల్ చేసింది. అలాగే 2.84 కోట్ల అడ్వాన్స్ క్లెయిం సెటిల్మెంట్లు కూడా ఉన్నాయని గత ఆర్థిక సంవత్సరానికిగాను విడుదల చేసిన ని
వేతన సవరణలో భాగంగా 40 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కోరింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని త�
Playgrounds: కేరళ హైకోర్టు ఇటీవల కఠిన తీర్పును ఇచ్చింది. సరైన ప్లేగ్రౌండ్ లేని స్కూళ్లను మూసివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం స్కూళ్ల నిర్మాణం ఉండాలని ఆ తీ�
బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేపట్టిన కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సామాజిక దార్శనికుడిగా, సంఘ సంస్కర్తగా, వర్ణవివక్షతపై పోరాడిన క�
విద్య ఆలోచనలను మార్చగలదు. నైపుణ్యం జీవితాలను మార్చేయగలదు. కాబట్టే, కాకతీయ శాండ్బాక్స్ పుష్కరకాలంగా విద్యతోపాటు, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. సేద్యం నుంచి స్వయం ఉపాధి వరకు.. అవసరమైన ప్రతిచ�
ఈశాన్య రుతుపవన కాలాన్ని తిరోగమన రుతుపవన కాలం అని కూడా అంటారు.
అక్టోబరులో హిందూ మహాసముద్రం మీద అల్పపీడనం, ఆసియా ఖండంపై(సైబీరియా) అధిక పీడనం కేంద్రీకృతమవుతాయి.
పాఠశాల విద్యలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పీఆర్సీ కమిటీని కోరింది.
Bombay high court | భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, ప్రస్తుతం అలాంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. రానురాను విద్య తన పవిత్రతను కోల్పోతోందని �
గత దశాబ్ద కాలంలో భారత్లో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్ధాల వినియోగం బాగా పెరిగిందని, ప్రజలు తమ సంపాదనలో పెద్దమొత్తం వీటికి ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. అదే సమయంలో విద్యపై ఖర్చు తగ్గింది.
Maratha Reservation: మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన ముసాయిదాకు మహారాష్ట్ర క్యాబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం ఏక�
‘విద్య, వైద్యం మా ప్రాధాన్యం. విద్యారంగానికి బడ్జెట్లో నిధుల వాటా పెంచుతాం. మొత్తం బడ్జెట్లో 15 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తాం..’ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. కానీ, తాజా ఓటాన్ అకౌంట్ బడ్
విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, కావలి అశోక్కుమార్ కోరారు.