ఆయన సర్కారు స్కూల్లో చదివారు. ప్రభుత్వ టీచర్గా పనిచేశారు. ఇప్పుడు అదే పాఠశాల విద్యాశాఖకు కమిషనర్గా నిమమితులయ్యారు. ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఈవీ నర్సింహారెడ్డికిపాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ప్రభుత్�
పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా హకును కల్పిస్తూ 2009లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బడ�
సర్కారు బడుల్లోనే తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో మెరుగైన వి ద్యను అందిస్తున్నారని గ్రామీణ ప్రాం త విద్యార్థులు సర్కారు బడులను స ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఉ దయ్కుమార్ అన్నారు.
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనను అందించడంతోపాటు మౌళిక సదుపాయాలను మెరుగుపర్�
అనారోగ్యం, చదువు, టూర్.. ఇలా దేనికోసమైనా ఇంటర్నెట్పై ఆధారపడటం సాధారణం అయిపోయింది. ఇలా ప్రతి విషయాన్నీ ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం అనేది ఒక వ్యాధి అని చెబుతున్నారు నిపుణులు. దానినే ఇడియట్ సిండ్రోమ్ అని
గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్వో 4.45 కోట్ల క్లెయింలను సెటిల్ చేసింది. అలాగే 2.84 కోట్ల అడ్వాన్స్ క్లెయిం సెటిల్మెంట్లు కూడా ఉన్నాయని గత ఆర్థిక సంవత్సరానికిగాను విడుదల చేసిన ని
వేతన సవరణలో భాగంగా 40 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కోరింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని త�
Playgrounds: కేరళ హైకోర్టు ఇటీవల కఠిన తీర్పును ఇచ్చింది. సరైన ప్లేగ్రౌండ్ లేని స్కూళ్లను మూసివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం స్కూళ్ల నిర్మాణం ఉండాలని ఆ తీ�
బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేపట్టిన కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సామాజిక దార్శనికుడిగా, సంఘ సంస్కర్తగా, వర్ణవివక్షతపై పోరాడిన క�
విద్య ఆలోచనలను మార్చగలదు. నైపుణ్యం జీవితాలను మార్చేయగలదు. కాబట్టే, కాకతీయ శాండ్బాక్స్ పుష్కరకాలంగా విద్యతోపాటు, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. సేద్యం నుంచి స్వయం ఉపాధి వరకు.. అవసరమైన ప్రతిచ�
ఈశాన్య రుతుపవన కాలాన్ని తిరోగమన రుతుపవన కాలం అని కూడా అంటారు.
అక్టోబరులో హిందూ మహాసముద్రం మీద అల్పపీడనం, ఆసియా ఖండంపై(సైబీరియా) అధిక పీడనం కేంద్రీకృతమవుతాయి.