విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిషరించాలని �
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేపట్టడంతో జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం విద్యావనరుల కేంద్రాలకు తాళాలు దర్శనమిచ్చాయి. నాలుగు రోజులపాటు వారు చేపట్టిన నిరసన దీక్�
విద్యారంగం అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ కృషి చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘం 78వ వార్షిక కౌన్సిల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Chandra Babu | విద్యార్థి దశ అత్యంత కీలకమని, ఈ వయస్సులో పిల్లల చదువులు, అలవాట్లపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబు తల్లిదండ్రులకు సూచించారు.
Rashi Khan: మిడ్వైఫ్, నర్సింగ్ కోర్సులను అమ్మాయిలు చదువుకోరాదు అని ఇటీవల తాలిబన్ ఆదేశాలు ఇచ్చింది. దానిపై క్రికెటర్ రషీద్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. తాలిబన్ నిర్ణయం తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు. ఆ నిర్�
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం రొట్టెపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో అసలు ఘట్టం నేటి నుంచి మొదలు కాబోతున్నది. మూడు రోజులుగా చేస్తున్న హౌస్లిస్టింగ్ సర్వే శుక
ఇల్లలకగానే పండుగ కాదని అందరికీ తెలుసు. కొందరు ఇల్లలికి పండుగే మర్చిపోతారు. అలా మరచిపోకుండా జీవితాన్ని పండుగ చేసుకోవాలని కలలుగనేవాళ్లు, కష్టపడేవాళ్లు కొందరే! ఆ కొందరిలోనూ అందరి బతుకూ పండుగ కావాలనుకునే మ�
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక) అన్నారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె బుధవారం పర్యటించారు.
పేదరికం కారణంగా వైద్యవిద్యకు దూ రం అవుతానేమోననే ఆందోళనలో ఉన్న విద్యార్థినికి ఓ ఎన్నారై ఆర్థిక చేయూతనిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీ దుగా ఆ విద్యార్థినికి ఆర్థిక సాయం అందిం
రాష్ట్రంలో విద్యకు బడ్జెట్ పెంపుపై అందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. విద్యాపరమైన అంశాలపై మాట్లాడేందుకు తనకేం భయం, మెహమాటం లేదని, ఇంత తెలిశ
కాంగ్రెస్ సర్కార్ చర్యల వల్ల అట్టడుగు కులాలు, వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు సర్కారీ విద్యను ఎంతవరకు బలోపేతం చేయగలదో పరిశీలించేముందు కేంద్ర ప్ర
ఎక్కడ ఆర్కుట్.. ఎక్కడ ఇన్స్టాగ్రామ్!! దశాబ్దాలు గడిచిపోయాయ్.. ఆధార్కార్డు నెంబర్లానే అందరికీ సోషల్ మీడియా ఐడీలు ఉన్నాయి. వందల్లో ఫొటోలు.. వేలల్లో పోస్టింగ్స్.. నిత్యం లైక్లు.. కామెంట్లు.. ఇక ఇప్పుడ�