ఇల్లలకగానే పండుగ కాదని అందరికీ తెలుసు. కొందరు ఇల్లలికి పండుగే మర్చిపోతారు. అలా మరచిపోకుండా జీవితాన్ని పండుగ చేసుకోవాలని కలలుగనేవాళ్లు, కష్టపడేవాళ్లు కొందరే! ఆ కొందరిలోనూ అందరి బతుకూ పండుగ కావాలనుకునే మ�
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక) అన్నారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె బుధవారం పర్యటించారు.
పేదరికం కారణంగా వైద్యవిద్యకు దూ రం అవుతానేమోననే ఆందోళనలో ఉన్న విద్యార్థినికి ఓ ఎన్నారై ఆర్థిక చేయూతనిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీ దుగా ఆ విద్యార్థినికి ఆర్థిక సాయం అందిం
రాష్ట్రంలో విద్యకు బడ్జెట్ పెంపుపై అందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. విద్యాపరమైన అంశాలపై మాట్లాడేందుకు తనకేం భయం, మెహమాటం లేదని, ఇంత తెలిశ
కాంగ్రెస్ సర్కార్ చర్యల వల్ల అట్టడుగు కులాలు, వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు సర్కారీ విద్యను ఎంతవరకు బలోపేతం చేయగలదో పరిశీలించేముందు కేంద్ర ప్ర
ఎక్కడ ఆర్కుట్.. ఎక్కడ ఇన్స్టాగ్రామ్!! దశాబ్దాలు గడిచిపోయాయ్.. ఆధార్కార్డు నెంబర్లానే అందరికీ సోషల్ మీడియా ఐడీలు ఉన్నాయి. వందల్లో ఫొటోలు.. వేలల్లో పోస్టింగ్స్.. నిత్యం లైక్లు.. కామెంట్లు.. ఇక ఇప్పుడ�
మైనార్టీ గురుకుల విద్య మిథ్యగా తయారవుతున్నది. విద్యాలయాల నిర్వహణ గాడి తప్పి అందని ద్రాక్షగా మారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆధునిక సౌకర్యాలు, వసతులతో పిల్లలు ఏ లోటూ లేకుండా అభ్యసించగా, ప్రస్తుత క
ఖరీదైన కాలేజీల్లో చదువుతూ కోచింగ్కు లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్న చాలామందికి ఆ గిరిజన యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన సనాతన్ ప్రధాన్ది అత్యంత పేద కుటుంబం. పుస్తకాలు క�
పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘ఇన్స్పైర్ మనక్'పై పాఠశాలలు అంతగా ఆసక్తి చూపడం లేదు.
భారత దేశంలో వ్యవసాయ విద్యను మించింది మరొకటి లేదని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.బి.జగదీశ్వర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరి�
రాజీ పడదగిన చిన్నపాటి గొడవలు, సమస్యల పరిష్కారానికి ‘కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలు’ చక్కటి వేదికగా నిలవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. గురువారం బోధన్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న మున్సిపల
కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నెరవేర్చేందుకు సతమతమవుతున్నదని సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం అధ్వానంగా తయారైందని, గాంధీ, ఉస్మా�